Home » Indian RAilways
ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎవరికి ఆశ ఉండదు.
ఉత్తరాది రాష్ట్రాల్లో వీస్తున్న చలిగాలుల ప్రభావం రైల్వేశాఖపై పడింది. తీవ్ర చలిగాలులు, దట్టమైన పొగ కమ్ముకోవడం వల్ల పలు రైళ్లు ఆలస్యంగా రాకపోకలు సాగించాయి. దీనివల్ల 20వేల మంది రైలు ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకున్నారు....
Amrit Bharat Express : సామాన్యుల కోసం భారత రైల్వే కొత్త తరహా రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ పేరుతో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టలెక్కనున్నాయి.
అతడు పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు 20 లక్షల మందికి ఆ పోస్ట్ రీచ్ అయింది. దీనిపై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు
‘రైల్వేశాఖ నిద్రమత్తు నుండి ఎప్పుడు బయటపడుతుంది’ అంటూ ఏపీ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఘటనపై స్పందిస్తు..
గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ మొదలైన రాష్ట్రాల మీదుగా ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లనున్నాయి. అదే సమయంలో నార్త్ వెస్ట్రన్ రైల్వే (జైపూర్) నుంచి ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ-కశ�
దేశంలోని వందేభారత్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వచ్చే ఏడాది వందే భారత్ స్లీపర్ కోచ్ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2024వ సంవత్సరంలో హైస్పీడ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు భారతీయ రైల్వే ప్రయాణీకులను రాత్రిపూట ఎక్కు�
రైల్వేకు సంబంధించిన ఫిర్యాదుల కోసం 139 నంబర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. దీనిపై అవగాహన కల్పించడం కోసం గతంలో రైల్వే శాఖ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. తాజాగా మరోసారి వినూత్నంగా ప్రచారం మొదలుపెట్టింది.
వందే భారత్ రైళ్లు సరికొత్త రంగుతో ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఇప్పటి వరకు నీలం, తెలుపు రంగుల్లో భారత్ లోని పలు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న వందే భారత్ రైళ్లు రంగులు మార్చుకున్నాయి. సరికొత్త రంగుతు ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యాయి. కొత్త రంగులోకి మారి�
ఇటీవల కాలంలో రైళ్లలో కొందరి వికృత చేష్టలు ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఇక వీటికి పరాకాష్ట అన్నట్లు కదులుతున్న రైలు నుంచి ఓ యువకుడు ఎదురుగా వెళ్తున్న రైలులోని ప్యాసింజర్లను బెల్టుతో కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.