Home » Indian RAilways
వందే భారత్ రైళ్లు రంగులు మారనున్నాయా..? ప్రస్తుతం తెలుపు నీలం రంగుల కాంబినేషన్ లో ఉన్న ఈ రైళ్లు తర్వలో మరో రంగుకు మారనున్నాయా..? అంటే నిజమనని తెలుస్తోంది. అవి ఏ రంగులంటే..
సిద్ధార్ధ పాండే అనే వ్యక్తి న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి కత్రా మధ్య నడిచే వందేభారత్ రైలులో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, వందేభారత్ రైలుకు బదులుగా మరో రైలు రావటం, అందులో సౌకర్యాలు అద్వాన్నంగా ఉండటంతో అందుకు సంబంధి
ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది.
Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం ఉండటమే కారణం అని తెలిపారు. గూడ్స్ ను ఢీకొట్టడంతో బోగీలు గాల్లోకి..
ఉదంపూర్ - శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా హిమాలయ పర్వతాలలోని యువ మడత పర్వతాలలో అంజి నదిపై నిర్మిస్తున్న అంజిఖాడ్ రైల్వే తీగల వంతెన దాదాపు 1086 అడుగుల ఎత్తులో నిర్మాణం అవుతుంది.
రైళ్లలో కుక్కలు లేదా ఇతర పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లాలంటే వాటిని ప్రత్యేక కంపార్టుమెంట్లలోని బోన్లలో ఉంచి లాక్ చేయాలి. దీనివల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని రైల్వే శాఖ అంచనా. కానీ, ఎంతో ఇష్టంగా చూసుకునే వాటిని బోన్లలో ఉంచి, �
భారతీయ రైల్వే శాఖ వివిధ కారణాలతో ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్�
భారత్ లో అంతి పెద్ద రవాణా సంస్థ రైల్వే. భారత్ రైల్వే ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కూడా. అటువంటి భారతీయ రైల్వే పలు ప్రాంతాల మధ్య తిరిగే రైళ్లకు పేర్లు ఉంటాయనే విషయం తెలిసిందే. రాజధాని, శతాబ్ది, దురంతో, గరీభ్ రథ్ వంటి పేర్లు ఉంటాయి.
63 రైళ్ల రూట్లను మార్చారు, మరో 58 రైళ్లను కుదించారు, 16 రైళ్లను రీషెడ్యూల్ చేశారు, మరో 51 రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులు రైళ్ల రీషెడ్యూల్, దారి మళ్లిన రైళ్ల వివరాలను రైల్వే వెబ్ సైట్లో చూడాలని రైల్వే శాఖ అధికారులు కోరారు. దర్భంగా, సీల్ధా, హౌర
దేశంలో వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేశాయి. కీలక మార్గాల్లో ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి అదనంగా వందేభారత్ తరహాలోన�