Indian Wrestler Aman Sehrawat

    పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

    August 10, 2024 / 12:05 AM IST

    ఈ మెడల్‌తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్‌లో భారత్‌కు ఇదే తొలి మెడల్. 2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను అమన్ గెలుచుకున్నాడు. 2022లో ఆసియా క్రీడల్లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.

10TV Telugu News