పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

ఈ పతకంతో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ పతకం సాధించారు. ప్యూర్టోరికోకు చెందిన డేరియన్ క్రజ్ తో జరిగిన మ్యాచ్ లో 13-5 పాయింట్ల తేడాతో అమన్ గెలుపొందారు. ఈ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్ లో భారత్ కు ఇదే తొలి మెడల్.