Home » wrestling
కామన్వెల్త్ క్రీడల సమాఖ్య కీలక ప్రకటన చేసింది.
ఈ మెడల్తో భారత్ పతకాల సంఖ్య ఆరుకి చేరింది. కాగా, రెజ్లింగ్లో భారత్కు ఇదే తొలి మెడల్. 2021లో తన మొదటి జాతీయ ఛాంపియన్షిప్ టైటిల్ను అమన్ గెలుచుకున్నాడు. 2022లో ఆసియా క్రీడల్లో 57 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.
ట్విటర్లో ట్రిపుల్ హెచ్ బ్రే వ్యాట్ మరణ వార్తను తెలిపాడు. డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ మైక్ రోటుండా నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది..
టోక్యో ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో ఆరో పతకం వచ్చి చేరింది. రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 65కేజీల విభాగంలో కాంస్యం సాధించాడు హర్యానాకు చెందిన భజరంగ్ పూనియా. కజకిస్తాన్ కు చెందిన డౌలెట్ నియాజ్బెకోవ్ పై 8-0తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన సెమీఫై�
హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్.. విచారణలో భాగంగా తీహార్ జైల్లో ఉంటున్నారు. రెజ్లింగ్ మ్యాచెస్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలని టీవీ ఇప్పించాలని జైలు అధికారులు చెప్పారు.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ కాంస్య పతకం సాధించి ఒలింపిక్స్ 2020కు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్షిప్స్లో బంగారు పతకం సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వినేశ్.. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ మాత్రం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన ర�
క్రీడలలో అత్యంత ఉన్నతంగా భావించే రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, భజరంగ్ పూనియాలను రికమెండ్ చేస్తున్నారు. సోమవారం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. రెండు సంవత్సరాల పాటు సాధించిన విజయాల ఆధార�
భారత్కు గురవారం నాటికి వచ్చిన పతకాలతో ఖాతాలో 10పతకాలు (1 స్వర్ణం, 3 రజతాలు, 6కాంస్యాలు) చేరాయి. శుక్రవారం మరో 2 పతకాలు తెచ్చేందుకు సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ సిద్ధమవుతున్నారు.