Home » indian Yong man Kandula sai varshith
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు తెలుగు యువకుడు కుట్రకు పాల్పడ్డాడు. జో బైడెన్ ను హత్య చేయటానికి కందుల సాయి వర్షిత్ అనే తెలుగు యువకుడు అమెరికా అధ్యక్ష భవనం అయిన వైట్ హౌస్ పరిసరాల్లోకి ట్రక్ తో దూసుకెళ్లాడు.