Home » Indians at China Border
ఇండియా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఎన్నడూలేని విధంగా 50వేల అదనపు బలగాలను చైనా బోర్డర్ కు తరలించింది. 1962లో ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పటికీ తర్వాత భారత్ ఫోకస్ అంతా పాకిస్తాన్ మీద ఉండిపోయింది.