Home » indians in ukraine
యుక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే భారతీయులు.. యుక్రెయిన్ విడిచి వెళ్లాలని ఆదేశించిన ప్రభుత్వం, ఇప్పుడు ఎలా వెళ్లాలో వివరిస్తూ కొన్ని సూచనలు చేసింది.
యుక్రెయిన్లో ఉంటున్న భారతీయుల గురించి... యుక్రెయిన్ రావాలనుకుంటున్న భారతీయుల గురించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. యుక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ఈ ప్రకటన విడుదల చేసింది.
కిక్కిరిసిన ఖార్కివ్ రైల్వే స్టేషన్
తుది దశకు ఆపరేషన్ గంగ..!
రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల తరలింపుపై.. ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు.
సలాం ఇండియన్ ఆర్మీ.. సేఫ్గా భారత్ చేరిన స్టూడెంట్స్
యుద్ధంలో నిండా మునిగిన యుక్రెయిన్ లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. అయితే ఆ విద్యార్థి అనారోగ్య కారణాలతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రపంచ దేశాల మధ్య భారత్ శక్తివంతంగా ఎదుగుతుండడంతోనే యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడం సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించేలా భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కుక్కను వదిలి వెళ్లడానికి మనసొప్పక.. రిషబ్ మాత్రం యుక్రెయిన్ లోనే ఉండిపోయాడు.
యుక్రెయిన్ లో చిక్కుకున్న తమ పిల్లల కోసం భారత్ లోని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. కొందరు అక్రమార్కులు ఇదే అదునుగా భావించి ఆ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు