Home » indias first
మనుషులకే కాదు జంతువులకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది. ఈ వ్యాక్సిన్ పూన్తి స్వదేశీయంగా తయారైంది...హర్యానాకు చెందిన సంస్థ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా ఇండియాలో ఓ వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్దిఖీ(76) కరోనా కారణంగా చనిపోయాడు. అయితే ఇదే దేశంలో తొలి కరోనా మరణం. ఈ విషయాన్ని కర్నాటక వైద్య ఆరోగ�
ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్లో భారత్ పసిడితో మెరిసింది. 27ఏళ్ల తర్వాత రెజ్లింగ్ చాంపియన్ షిప్లో తొలిసారి బంగారు పతకాన్ని భారత్ ముద్దాడింది. ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సీనియర్ ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్ షిప్ ఫైనల్లో
దివ్యాంగుల కోసం మద్రాస్ ఐఐటీ ఓ అద్భుతమైన వీల్ చైర్ ను తయారు చేసింది. సాధారణంగా కాళ్లు..నడుము సరిగా పనిచేయని దివ్యాంగులను వీల్ చైర్ లో కూర్చోపెట్టాలన్నా..లేపాలన్నా..ఒకరిద్దరు సహాయం చేయాలి. కానీ ఈ ఛైర్ అటువంటిది కాదు..పూర్తిగా భిన్నమైనది. ఎవర�