Home » India's tour
శ్రీలంక టూర్కు వెళ్లే భారత జట్టును ప్రకటించే విషయమై బీసీసీఐ సమగ్ర ఆలోచనలు చేస్తుంది. బీసీసీఐ (BCCI) చరిత్రలో తొలిసారి.. టీమిండియా టెస్టు జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉండగా.. రెండో జట్టును శ్రీలంకకు పంపేందుకు ప్లాన్ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో
క్రికెట్ మైదానంలో జరిగే కొన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి. కొన్ని విషయాలు ప్రత్యర్థి దేశాల మనస్సులలో నుంచి కూడా ఎప్పటికీ చెరిగిపోలేవు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. చేసిన ఫీట్.. పట్టుకున్న క్యాచ్ కూడా అటువంటిదే. తన ఫీల్డింగ్తో �