Home » #indiavsbangladeshmatch
టెస్టుల్లో రిషబ్ పంత్కు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. బంగ్లాతో రెండో టెస్టు మ్యాచ్లో పంత్ తన మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు. అయితే 93 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ కావటంతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. పంత్ 90-99 పరుగుల మధ్యలో అవుట్ కావటంతో ఇది ఆర�
టెస్ట్ సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియాకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో సఫారీ జట్టును వెనక్కి నెట్టి భారత్ రె�
బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో భారత్ జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడవ రోజు 133/8 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు కొద్దిసేపటికే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 150 పరుగులకు బంగ్లాదేశ్ జట్టు ఆ�