Home » Indira Gandhi International Airport
ఇటీవల కాలంలో భారీ మొత్తంలో బంగారం, నగదు పట్టుబడ్డాయి. వాటిని తరలించడానికి ప్రయాణికులు వేస్తున్న పాచికలు పారడం లేదు. అసలు వాళ్ల తెలివితేటలు చూస్తే షాకవుతారు.
దేశ రాజధాని ఢీల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన ఎలివేటెడ్ ఈస్ట్రన్ క్రాస్ టాక్సీవే(elevated Eastern Cross Taxiways)ను కేంద్రం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.
సాధారణంగా హోటల్లో బస చేస్తే గడువు సమయం దాటితే సిబ్బంది ఎలర్ట్ చేస్తారు. అలాంటిది ఓ వ్యక్తి ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో రెండేళ్లు ఉన్నాడు. రూ.58 లక్షలు బిల్లు చేసి పలాయనం చిత్తగించాడు. ఇప్పుడు మేలుకున్న యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేస�
ఒక విమానం టాయిలెట్లో దాదాపు రూ.2 కోట్ల విలువైన బంగారు కడ్డీలు దొరికాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆదివారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, టెర్మినల్ 3లో ఒక ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. తోటి ప్యాసింజర్లు చూస్తుండగానే, బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు.
ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణికులను బెదిరించి బంగారం లాక్కున్న ఇద్దరు పోలీసులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టు టెర్నినల్-3 వద్ద ప్రయాణికులను బెదరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ వారి దగ్గర నుంచి సుమార�
ఢిల్లీ ఎయిర్పోర్టులో కొంతకాలంగా ఎదురవుతున్న ప్రయాణికుల రద్దీ సమస్య తగ్గింది. గతంలో 3-5 గంటలు పట్టే చెకింగ్ టైమ్, ఇప్పుడు ఐదు నిమిషాలు మాత్రమే పడుతోంది.
ఉంగాండా నుంచి వచ్చిన ఒక మహిళ కదిలికలను గుర్తించిన అధికారులు అమెను అరెస్టు చేశారు. ఆమెను ఢిల్లీ ఆర్ఎల్ ఎమ్ ఆస్పత్రికి తీసుకెళ్లి, టెస్టులు చేయగా కడుపులో 91 పిల్స్ ను గుర్తించారు.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. దీంతో ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఇవాళ(నవంబర్-1,2019)ఉదయం ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులోని టెర్మినల్ 3దగ్గర ఓ అనుమానాస్పద బ్యాగును సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు ఉ�
నీటిలో ఉండే షార్క్ ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది. వణికిపోతారు. భయంకరమైన షార్క్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. దీంతో చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.