Home » Indira park
బండికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
వరి కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడేపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మహా ధర్నాకు చేస్తోంది.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం మొదలెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు.
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రైతు వేదన నిరాహార దీక్ష చేపట్టారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 72 గంటల రైతు వేదన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు ఇందిరాపార్క్ దగ్గర టీఆర్ఎస్ ఆందోళన కారణంగా అనుమతి ఇవ్వలేదు.
Hyderabad panchatatva parks : నగరాల్లో జీవించే మనిషికి ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితమే. కాలంతో పాటు పరుగెత్తాలి. క్షణం తీరిక ఉండదు. ఇక ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? కానీ ఏ మనిషినా సరే ఒత్తిడిని మోసుకుంటూ తిరిగితే తొందరగా పైకెళ్లిపోవటం ఖాయం. ఒత్తిడిని త
ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శనివారం(జూలై 11,2020) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ రామ్మ
హైదరాబాద్: మే 8వ తేదీన ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్కులో తలపెట్టిన అంబేద్కర్ వాదుల మహా గర్జన సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సభ అనుమతి కోసం ఇప్పటికే మూడు సార్లు పోలీసులను కోరినా, సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మార్ప�