Home » INDO-PAK BORDER
పంజాబ్ లోని వాఘా-అటారి సరిహద్దు తరహాలో గుజరాత్లోని బనస్కాంత జిల్లాలోని నాడా బెట్లో ఇండో-పాక్ సరిహద్దు వ్యూయింగ్ పాయింట్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు.
దేశంలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనాతో మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతుంది.
భారత్-పాక్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. పంజాబ్ ఫిరోజ్పూర్ జిల్లా ఇండో-పాక్ సరిహద్దు ప్రాంతంలోని ఓ పొలంలో మూడు ఏకే -47లు, రెండు ఎం -16 రైఫిళ్లను శనివారం బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. వీటితో పాటు పలు ఆయ