నిజామాబాద్ లోక్సభ ఎన్నిక రికార్డు సృష్టించనుంది. దేశంలోనే మొదటిసారి 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగించి.. ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇందూరు ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలింగ్ సామాగ్రి పంపిణీకి పకడ్బంధీ ఏర్పాట్లు చేసిన అధికారులు… భారీగా...
తెలంగాణ పొలిటిక్స్ వేడి వేడిగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే..ఆ...