Home » IndvsBan
తొలి ఇన్నింగ్స్ కు టీమిండియా డిక్లేర్ ఇచ్చేసింది. మూడో రోజు ఆటను ఓవర్ నైట్ స్కోరు 413పరుగులతో ఆరంభించిన కోహ్లీసేన కాసేపటికే డిక్లేర్ పలికింది. శనివారం ఆటలోనూ అదే దూకుడును ప్రదర్శించి 493పరుగులకు చేరింది. స్ట్రైకింగ్ లో ఉన్న ఉమేశ్ యాదవ్(25; 10బంతు�
బంగ్లాదేశ్ పై భారత్ విరుచుకుపడింది. ఒక్కరోజులో 413పరుగులు చేసి అరుదైన ఘనత సాధించింది భారత్. ఓవర్ నైట్ స్కోరు 86/1తో బరిలోకి దిగిన టీమిండియా స్కోరును మయాంక్ పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే డబుల్ సెంచరీకి మించిన స్కోరుతో చెలరేగాడు. రెండో రోజు �
ఇండోర్ వేదికగా జరుగుతున్న బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భారత బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడుతున్నారు. మొదటి రోజు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ 150పరుగులు చేసి ఆలౌట్ అవగా టీమిండియా బ్యాటింగ్ కు దిగి ఆచితూచి ఆడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రోహ
టెస్టు ఫార్మాట్ లోనూ టీమిండియాదే పైచేయి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ ను టీ20ఫార్మాట్లో చిత్తుగా ఓడించిన భారత్.. టెస్టులోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. గురువారం ఇండోర్ వేదికగా ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో ముందుగా టాస్ ఓడిన
భారత ఫేసర్ల ముందు చేతులెత్తేసింది. షమీ విజృంభించి మూడు వికెట్లు పడగొట్టగా 150పరుగులకే ఆల్ అవుట్ అయింది.
వ్యూహానికి తగ్గట్లుగానే భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్ పై పరుగులు కట్టడి చేస్తూ బ్యాట్స్మెన్కు ఒత్తిడి పెంచుతున్నారు. పిచ్ స్వభావాన్ని బట్టి బ్యాటింగ్ కే అనుకూలమని ముందుగా గ్రహించాయి ఇరు జట్లు. ఈ క్రమ�
ఇండోర్ వేదికగా భారత్ బంగ్లాలు తొలి టెస్టు మ్యాచ్ కు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫేసర్లతో భారత్ బరిలోకి దిగింది. 2018 సంవత్సరం నుంచి ముందుగా భారత్ బౌలింగ్ తీసుకున్న మ్యాచ్ గ�
బంగ్లాదేశ్ను టీ20 సిరీస్ లో మట్టి కరిపించిన భారత్.. రెండో సిరీస్ లోనూ ఆధిక్యత కొనసాగించాలని వ్యూహరచన చేస్తోంది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ను ఆడనుంది. గురువారం ఇండోర్ వేదికగా జరగనున్న మ్యాచ్ లో విజయం స�