Home » IndvsNZ
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యం సాధించిన
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు రెండో టీ20 మ్యాచ్ లక్నో వేదికగా జరుగుతుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి టీ20 మ్యాచ్లో ఓటమిపాలైన హార్దిక్ సేనకు రెండో టీ20 మ్యాచ్లో తప్పక విజయం సాధి�
రాంచీలో ఇప్పటి వరకు 25 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిల్లో 16 మ్యాచ్లలో రెండో దఫా బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావం ఉంటుంది.
స్వదేశంలో జరుగుతున్న వరుస మ్యాచ్లలో భారత్ జట్టు విజయం సాధిస్తూ వస్తుంది. ఇటీవల శ్రీలంక జట్టుతో జరిగిన వన్డే సిరీస్ క్వీన్స్వీప్ చేసిన భారత్ జట్టు.. నేడు ఇండోర్లో కివీస్ జట్టుతో జరిగే మూడో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ను క్లీన్ స్వీప్ �
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండో వన్డే శనివారం రాయ్పుర్ వేదికగా జరుగుతుంది. మ్యాచ్కు ముందు టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ రిపోర్టర్గా మారాడు. రాయ్పుర్లోని టీమిండియా డ్రెస్సిం�
India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత్ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టులో శుభ్మన్ గిల్ డబుల్ సెంచరీ చేశ�
‘‘మా ప్రణాళికలను అమలు చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. టామ్ లాథమ్ లాంటి బ్యాట్స్మన్ ను కట్టడి చేయడంలో సమర్థంగా బౌలింగ్ చేయలేదు. మొదటి 15 ఓవర్ల వరకు ఫీల్డింగ్ తీరును చూసి అంతా మాకు అనుకూలంగానే పరిస్థితి ఉంటుందని అనుకున్నాం. అయితే, ఇతర మైదానాలతో ప
న్యూజిలాండ్తో ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న మొదటి వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ముంగిట 307 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
న్యూజిలాండ్లోని ఆక్లాండ్ వేదికగా మొదటి వన్డే శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది.
భారత్-న్యూజిలాండ్ క్రికెట్ జట్ల మధ్య రేపు ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో తొలి వన్డే జరగనుంది. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్ టీ20 మ్యాచులను హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడింది. రేపటి నుంచి �