infect

    WHO Warning Measles : ఒకరి నుంచి 18 మందికి మీజిల్స్‌ సోకే ప్రమాదం.. డబ్ల్యూహెచ్ వో హెచ్చరిక

    November 26, 2022 / 03:02 PM IST

    కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నక్రమంలో ప్రపంచవ్యాప్తంగా మీజిల్స్‌ వేగంగా వ్యాపిస్తోంది. చైనా, మంగోలియా, దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్‌లోనూ మహారాష్ట్ర, కేరళతో సహా పలు రాష్ట్రాల్లో మీజిల్స్‌ కేసుల

    Corona Infect : ఆ రెండు బ్లడ్ గ్రూపుల వారికి కరోనా త్వరగా సోకుతుంది..

    May 11, 2021 / 02:00 PM IST

    AB లేదా B పాజిటివ్‌ బ్లడ్ గ్రూపుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ద కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ సూచించింది.

    షాకింగ్.. బ్రెజిల్‌లో ఒకే వ్యక్తిలో రెండు రకాల కరోనా వైరస్‌లు

    February 3, 2021 / 12:06 PM IST

    people infected with two different coronavirus strains: యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మహమ్మారి జన్యు ఉత్పరివర్తనాలతో రూపు మార్చుకోవడాన్ని శాస్త్రవేత్తలు ముందే ఊహించారు. వారి అంచనాలకు తగ్గట్టే బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో కొత్తరకం కరోనా వైరస్ లు వెలుగుచూశాయి.

    ఫిబ్రవరి నాటికి దేశంలో సగం మందికి కరోనా

    October 19, 2020 / 08:09 PM IST

    Half of Indians likely to have had coronavirus by next February వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి సగం మంది భారతీయులకు కరోనా వచ్చి వెళ్తదని కేంద్రప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడింది. దేశ జనాభా 130కోట్లమందిలో సగం మంది అంటే 65కోట్ల మంది భారతీయులు ఫిబ్రవరి నాటికి కరోనా వైరస్ బారినపడే అవ

    క‌వ‌ల పిల్లల‌కు జ‌న్మ‌నిచ్చిన క‌రోనా సోకిన మ‌హిళ

    August 1, 2020 / 12:04 AM IST

    క‌రోనా సోకిన ఓ మ‌హిళ క‌వ‌ల బిడ్డ‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. మ‌హారాష్ట్ర‌లోని పూణేలో శుక్ర‌వారం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గ‌ర్భ‌ణీ అయిన 29 ఏండ్ల మ‌హిళ‌కు ఇటీవ‌ల క‌రోనా ప‌రీక్ష నిర్వ‌హించ‌గా పాజిటివ్‌గా వ‌చ్చింది. దీంతో పూణే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆధ్�

    భారత్ లో కరోనా సోకని ప్రాంతం అదొక్కటే..

    July 18, 2020 / 01:49 AM IST

    దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. ఈ ప్రాణాంత‌క మ‌హ‌మ్మారి పంజా విస‌ర‌డంతో దేశ‌వ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి. కానీ భారత్ లోని ఓ భాగంలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి ఏమాత్రం లేదు. అదే లక్షద్వీప్. కేంద్రపాలిత ప్రాంత�

    బ్రెజిల్‌ అధ్యక్షుడికి సోకిన కరోనా

    July 8, 2020 / 12:08 AM IST

    ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనేవున్నాయి. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్ బోల్సనారో కరోనా సోకింది. తనకు పాజిటివ్ వచ్చినట్టుగా బోల్సనారో మంగళవారం (జులై 7, 2020) ధృవీకరించారు. ఆసుపత్రి నుం�

    విజృంభిస్తోన్న కరోనా..రిమాండ్ ఖైదీలకు సోకిన వైరస్

    April 25, 2020 / 09:11 AM IST

    కర్నాటకలో రిమాండ్ ఖైదీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. రామనగర్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పాదరాయనపుర నిందితుల్లో 5 మదికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నిన్నటి వరకూ గ్రీన్ జోన్ లో ఉన్న ఆ ప్రాంతం ఇప్పుడు రెడ్ జోన్ పరిధిలోకి వెళ్లింది. కర

    డాక్టర్ ట్రంప్ కొత్త థియరీ : కరోనాకు మందు సూర్యకిరణాలే…పేషెంట్ల శరీరాల్లోకి క్రిమిసంహార మందులను ఎక్కిస్తే

    April 25, 2020 / 06:29 AM IST

    అగ్రరాజ్యంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో ఆకతాయి పిల్లోడి మాదిరిగా అమెరికా అధ్యక్షుడు చేస్తున్న వింత వాదనలు  ఆ దేశ ప్రజల్లో భయాలను మరింత పెంచుతున్నాయి. వైట్ హౌస్ నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ సైంటిస్టులు, డాక్టర్

    corona virus:పారిశుద్ద్య కార్మికులకు సోకిన కరోనా

    April 24, 2020 / 10:21 AM IST

    దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ కేసులు, మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. 2 వేల 376 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలోని పారిశుద్ద్య కార

10TV Telugu News