Home » Inflation in India
దేశంలో సెప్టెంబరు నెల నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దేశంలో జులై నెలలో కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిందని ఆయన పేర్క�
దేశంలో ద్రవ్యోల్బణంతో పాటు పారిశ్రామిక ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం ఇవాళ నివేదిక విడుదల చేసింది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో 6.71 శాతంగా నమోదైందని తెలిపింది. జూన్ తో పోల్చితే జూలైలో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్�
యుక్రెయిన్ యుద్ధం కంటే ముందు నుంచే భారత్ లో ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు