దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు గుడ్ న్యూస్. వారి కనీస వేతనం రెట్టింపు కానుంది. ప్రస్తుతం రోజుకి సగటు కనీస వేతనం రూ.176 ఉంది.