Home » Infosys Narayana Murthy
నిజంగా ఫ్యామిలీ వదిలేసి ఎక్కువ గంటలు కష్టపడితే ఎక్కువ ఫలితం ఉంటుందా? వారి మాటలు నిజమేనా?
Infosys Narayana Murthy : నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి 23వ అంతస్తులో నాలుగు సంవత్సరాల క్రితమే రూ. 29 కోట్లతో ఒక ఫ్లాట్ను ఇందులోనే కొనుగోలు చేశారు.
తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేశారు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి.
ఆగివున్న స్కూటర్ పై ముగ్గురు వ్యక్తులు కూర్చునివుంటారు. ముందు కూర్చున్న వ్యక్తి బండి దిగకుండానే కొద్దిదూరంలో పడివున్న బంతిని బ్యాట్ తో అందుకునే ప్రయత్నం చేస్తాడు.
భారత్లో తయారైన దగ్గుమందు తీసుకుని ఆఫ్రికాలోని జాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారని ఆఫ్రికా ఆరోపించటం భారతదేశానికి సిగ్గుచేటు అంటూ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
రిషి సునక్ నా అల్లుడు కావటం గర్వంగా ఉందని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంతోషం వ్యక్తంచేశారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన రిషికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో రిషి మరిన్ని విజయాలను అందుకోవాలని ఆంకాంక్షించారు. యూకే ప్రజల ఆకాంక్షలకు అనుగుణం