-
Home » Initiation
Initiation
Madhya pradesh : రూ. 11 కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చేసి..భార్యా,కొడుకుతో కలిసి భక్తిమార్గంలోకి అడుగిడిన బంగారం వ్యాపారి
రూ. 11 కోట్ల ఆస్తి విరాళంగా ఇచ్చేసి..భార్యా,కొడుకుతో కలిసి భక్తిమార్గంలోకి పయనించారు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ బంగారం వ్యాపారి.
YS Sharmila : తెలంగాణ యూనివర్సిటీలో వైఎస్ షర్మిల దీక్ష
తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోజు రోజుకూ యాక్టివ్ అవుతున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీలో షర్మిల దీక్ష చేయనున్నారు.
Saidabad Rape : సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ షర్మిల దీక్ష
హైదరాబాద్ సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేవరకూ దీక్ష చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొలిటికల్ వార్
Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పొలిటికల్ వార్ ముదురుతోంది. ప్రైవేటీకరణను రాజకీయ లబ్ధి కోసం వాడుకునేందుకు పొలిటికల్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు ప్రైవేటీకరణ ఆపుతామంటూ కేంద్రం పెద్దలను కలుస్తున�
రైతుల దీక్ష ఫ్యూచరేంటి? రిపబ్లిక్డే ట్రాక్టర్ ర్యాలీపై ఏ నిర్ణయం తీసుకోనున్నారు?
Farmar’s Protest: కొత్త సాగు చట్టాలపై రైతు సంఘాలు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనను ముక్తకంఠంతో తిరస్కరించారు రైతులు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. మరి
అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట : చంద్రబాబు
ఏపీ సీఎం జగన్ పై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంత అభివృద్ధిపై జగన్ కు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు.
దీక్ష భగ్నం : ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి అరెస్ట్
టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్లోని తన ఇంటిలో దీక్ష చేస్తున్న రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు.