injuries

    బంజారాహిల్స్ లో కారు బీభత్సం : భయంతో పరుగులు తీసి జనం

    December 26, 2019 / 04:13 AM IST

    హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. పార్క్ చేసి ఉన్న కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.

    ఫిలీప్పీన్ ను వణికించిన భూకంపం : ముగ్గురు మృతి

    December 15, 2019 / 02:40 PM IST

    దక్షిణ ఫిలిప్పీన్స్‌ లో ఆదివారం, డిసెంబర్ 15న భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్‌ దక్షిణ భాగంలోని మిండనావ్‌ ద్వీపంలో ఈభూకంపం సంభవించినట్లు అధికారులు తెలి�

    ఎల్బీనగర్ లో కారు బీభత్సం, ఇద్దరికి తీవ్ర గాయాలు

    November 27, 2019 / 04:55 AM IST

    అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా

    చెత్తకుప్పలో పేలుడు..భయాందోళనలో స్థానికులు

    November 8, 2019 / 05:38 AM IST

    హైదరాబాద్ పరిధిలోని మీర్ పేటలో పేలుడు జరిగింది. విజయపురి కాలనీలోని ఓ చెత్తకుప్పలో పేలుడు.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. చెత్తను సేకరిస్తున్న ఓ మహిళ కుప్పలో ఉన్న ఓ డబ్బాను తీసింది. దాని మూత తీయటానికి ప్రయత్నించింది. అది రాలేదు. డబ్బ�

    గ్వాలియర్ రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం

    April 26, 2019 / 03:55 AM IST

    మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ రైల్వేస్టేషన్‌ లో శుక్రవారం(ఏప్రిల్-26,2019)ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. క్యాంటిన్‌ లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్‌ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్‌లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అలర్ట�

    ముసలివారే వారి టార్గెట్టా : వృద్ధుడి దారుణ హత్య 

    April 17, 2019 / 05:24 AM IST

    జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.

    పాక్‌లో భారీ పేలుడు.. 16 మంది మృతి

    April 12, 2019 / 06:08 AM IST

    పాకిస్థాన్ లో మళ్లీ బాంబులు ఘర్జించాయి. పాకిస్థాన్‌లో క్వెట్టాలో బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 7.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. హజర్‌గంజి సబ్జీ మండీ ప్రాంతంలో హజర్‌ కమ్యూనిటీ

    సముద్ర జీవిని ఢీకొన్న బోట్ : 87మందికి గాయాలు 

    March 10, 2019 / 07:42 AM IST

    టోక్యో: సముద్రంలో ప్రయాణిస్తున్న ఓబోట్ ప్రమాదానికి గురైంది. సముద్ర జీవి (జలచరం)ని  హై స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జపాన్ వాయవ్య తీరంలోని నైగటా..సడో దీవుల మధ్య చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 87 మంది

    క్లాస్ రూంలో యాసిడ్ బాటిల్స్ : విద్యార్ధులకు గాయాలు  

    January 29, 2019 / 04:23 AM IST

    తిరుపతి : టీచర్స్ నిర్లక్ష్యానికి చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో అల్లాడిపోతున్నారు.క్లాస్ రూమ్ లో యాసిడ్ బాటిల్స్ పగిలిపోవటంతో ఆరుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోల్లిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. చెర్లోల

    లోయలో పడిన స్కూల్ బస్సు: ఏడుగురు మృతి

    January 5, 2019 / 10:07 AM IST

    హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేనుకాలోని డీఏవీ స్కూల్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో  ఏడుగురు చనిపోగా 12మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఆరుగురు స్కూల్ విద్యార్థులు, బస్సు డ్రై�

10TV Telugu News