Home » injuries
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. పార్క్ చేసి ఉన్న కారుని ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు. ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.
దక్షిణ ఫిలిప్పీన్స్ లో ఆదివారం, డిసెంబర్ 15న భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మరణించారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్ దక్షిణ భాగంలోని మిండనావ్ ద్వీపంలో ఈభూకంపం సంభవించినట్లు అధికారులు తెలి�
అతివేగంతో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా వాహనదారులు మాత్రం మేల్కొనడం లేదు. వారిలో మార్పు రావడం లేదు. అతివేగం, నిర్లక్ష్యంతో జనం ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా
హైదరాబాద్ పరిధిలోని మీర్ పేటలో పేలుడు జరిగింది. విజయపురి కాలనీలోని ఓ చెత్తకుప్పలో పేలుడు.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. చెత్తను సేకరిస్తున్న ఓ మహిళ కుప్పలో ఉన్న ఓ డబ్బాను తీసింది. దాని మూత తీయటానికి ప్రయత్నించింది. అది రాలేదు. డబ్బ�
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం(ఏప్రిల్-26,2019)ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. క్యాంటిన్ లో మంటలు చెలరేగడంతో రైల్వే స్టేషన్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. క్యాంటిన్లో పని చేసేవారు, ప్రయాణికులు మంటలను గుర్తించి అలర్ట�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలో ఇద్దరు వృద్ధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారు దుండగులు.
పాకిస్థాన్ లో మళ్లీ బాంబులు ఘర్జించాయి. పాకిస్థాన్లో క్వెట్టాలో బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం 7.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. హజర్గంజి సబ్జీ మండీ ప్రాంతంలో హజర్ కమ్యూనిటీ
టోక్యో: సముద్రంలో ప్రయాణిస్తున్న ఓబోట్ ప్రమాదానికి గురైంది. సముద్ర జీవి (జలచరం)ని హై స్పీడ్ బోట్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జపాన్ వాయవ్య తీరంలోని నైగటా..సడో దీవుల మధ్య చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 87 మంది
తిరుపతి : టీచర్స్ నిర్లక్ష్యానికి చిన్నారులు కాలిన గాయాలతో ఆసుపత్రిలో అల్లాడిపోతున్నారు.క్లాస్ రూమ్ లో యాసిడ్ బాటిల్స్ పగిలిపోవటంతో ఆరుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి రూరల్ మండలం చెర్లోల్లిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. చెర్లోల
హిమాచల్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేనుకాలోని డీఏవీ స్కూల్ విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా 12మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో ఆరుగురు స్కూల్ విద్యార్థులు, బస్సు డ్రై�