Home » injury
బుధవారం ఆమె ఆరోగ్యం మెరుగయిందని, మందుల వాడకం కొనసాగించాలని డాక్టర్లు చెప్పారని తెలిపారు. అయితే ఈ ప్రకటనలపై అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను తప్పుదోవ పట్టిస్తారనే ఖ్యాతి మమత బెనర్జీకి ఉందన్నారు
తాజాగా అమితాబ్ బ్లాగ్ లో రాసిన మ్యాటర్ వైరల్ గా మారింది. తన రోజువారీ బ్లాగ్ లో అనేక విషయాలు రాస్తారు అమితాబ్. నిన్నటి రోజున కూడా పలు విషయాలు రాసి చివర్లో................
ఈ వీడియోను బీజేపీ నేతలు షేర్ చేస్తూ ‘‘ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? జైలులో సత్రేంద్ర జైన్కు మసాజ్ చేస్తున్నారు, వీవీఐపీ మర్యాదలు అందుతున్నాయి. ఇది చట్టాన్ని ధిక్కరించడం కాదని ఆప్ నేతలు అనుకుంటున్నారా? అసలు జైలు నియమ నిబంధనల ప్�
ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించి భారత అథ్లెట్ల బృందానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఈ గేమ్స్కు స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా దూరం కానున్నాడు. వైద్యుల సూచన మేరకు నెల రోజులు విశ్రాంతి తీసుకోనున్నా�
పాక్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్ 6)లో స్టార్ ప్లేయర్ మిస్టర్ 360 తలకు గాయమైంది. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ ప్రస్తుత లీగ్ లో క్వెట్టా గ్లాడియేటర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
AP police clarity on ycp attack : వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారంటూ…ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu) చేసిన ట్వీట్ (Tweet)లో వాస్తవం లేదన్నారు విశాఖ పోలీసులు. అక్కడ జరిగిన విషయంపై వారు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ (YCP) నేతలు నిర్వహించిన ర్యాలీలో..వారిని అడ్డుకొనే క్రమ�
fox attack boy: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు నెలల బాలుడిపై నక్క దాడి చేసింది. ఉయ్యాలలో నిద్రిస్తున్న బాలుడిపై దాడిచేసిన నక్క పది అడుగుల దూరం లాక్కెళ్లింది. పాల్వంచకు 40 కిలోమీటర్ల దూరంలో..దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన పల్లె రాళ్లచెలకలో ఈ ఘ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు దూరం అయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడిన చివరి మ్యాచ్లో మార్ష్ గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్ష్ టోర్నమెంట్ నుంచి �
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చూపనుందా? ఆరోగ్య పరంగా కొత్త సమస్యలు తీసుకురానుందా? ఊపిరితిత్తుల మీద కన్నా గుండె మీదే ఎక్కువ ప్రభావం చూపనుందా? గుండె వైఫల్య రోగుల తరాన్ని సృష్టించనుందా? అంటే
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల భయం ఓ నిండు ప్రాణం తీసింది. కుక్కలు వెంబడించడంతో స్కూటర్ పైనుంచి దూకిన మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట�