Home » Inside
punjab carjackers stolen car woman inside : పంజాబ్లోని డేరా బస్సిలో ఓ భర్తకు దొంగలు షాక్ ఇచ్చారు. భార్యకు కారులోనే వదిలి పనిమీద వెళ్లిన క్రమంలో ఆమెతో సహా కారును ఎత్తుకుపోయారు. గురువారం (జనవరి 7,2021) దొంగలు కార్లు, బైకులో చోరీలు చేయటం జరుగుతుంటుంది. కానీ ఈ చోరీ సదరు భర్త భా�
Indian security forces went 200 metres inside Pakistan అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగ మార్గాల ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులు చొరబడుతున్నట్లు ఇటీవల సైన్యం గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ లోని సాంబాలో ఓ టన్నెల్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసకోవడంలో భా�
ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మెట్రో ఎక్కిన యువతికి దారుణమైన అనుభవం ఎదురైంది. ఊహించని ఘటనతో ఆమె షాక్కు గురయ్యింది. యువకుడు చేసిన నీచమైన పనికి ఆమె తేరుకోలేకపోయింది. అసహ్యమైన ఘటనను ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేసింది. వరుస ట్వీ�
రాజస్థాన్ లోని కోట ప్రభుత్వ హాస్పిటల్ లో పరిస్థితి దారుణంగా మారింది. కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ హాస్పిటల్ లో కేవలం ఒక్క నెలలోనే 100మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కోట హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే
జపనీస్ ఆర్టిస్ట్ మోజూ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ అయ్యాడు. అతడి టాలెంట్ కు జనాలు నీరాజనం పడుతున్నారు. ఏం టాలెంట్ గురూ అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
వైద్య నిర్లక్ష్యంగా కారణంగా ఓ వ్యక్తి చావు అంచుల దాకా వెళ్లివచ్చాడు. MRI స్కానింగ్ మెషీన్ లో వృద్ధ రోగిని ఉంచి మర్చిపోయి డాక్టర్ వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని పంచకుల సెక్టార్ -6 లోని ఎంఆర్ఐ-స్కాన్ సెంటర్లో ఈ సంఘట�
మర్డర్ కేసులో ఖైదీగా శిక్ష అనుభవిస్తోన్న పింటూ తివారి అనే షార్ప్ షూటర్ జైలులో ఘనంగా బర్త్ డే పార్టీ చేసుకున్నారు. బీహార్లోని సితామరి జైలులో ఘటన చోటుచేసుకుంది. జైలులో ఖైదీ బర్త్ డే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పింటూ తి�
కనిపించకుండా పోయిన కూతురు..4 రోజులు తర్వాత తల్లి ఒడికి చేరుకుంది. ఉన్నన్నీ రోజులు..నీళ్లు తాగుతూ ప్రాణాలు కాపాడుకొంది బాలిక. తమ పాప కనిపించడం లేదంటూ..కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులకు కూతురు క్షేమంగా ఉందని తెలియడంతో సంతోషం వ్యక�
విపక్షాలపై ప్రధాని మోడీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొంతమందికి దేశ భద్రత పెద్ద విషయంగా కనిపించడం లేదని విపక్షాలపై పరోక్షంగా మోడీ విమర్శలు గుప్పించారు.మోడీ ఎందుకు ఉగ్రవాదం గురించి మాట్లాడుతున్నాడు..ఇది పెద్ద ఇష్యూ కాదు అంటూ కొ�
తూర్పుగోదావరి : ఈ డాక్టర్లకు ఏమైంది ? వీరి నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపరేషన్ చేసే సమయంలో తాము ఏమి చేస్తున్నామో..కొంతమందికి డాక్టర్స్కి అర్థం కావడం లేనట్టుంది. కడుపులో ఏవో పెట్టేసి కుట్లు వేసి పొండి అంటున్నారు. తీరా కొన్ని అన