-
Home » insider trading
insider trading
జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు.. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులు కొట్టేసిన హైకోర్టు
Insider Trading Cases: ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ దిశగా అడుగులేస్తున్న జగన్ సర్కారుకు అమరావతి భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ ఆరోపణలు చేస్తుండగా.. ఈ విషయమై పెట్టిన కేసులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. అమరావతిలో భూముల కొనుగోలు వ్యవహారంపై �
అమరావతి ఉద్యమంపై జగన్ సంచలన కామెంట్స్
CM Jagan On Amaravati Lands Insider Trade : అమరావతి రాజధాని అని ముందే నిర్ణయించుకున్నారని, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించారని సీఎం జగన్ వెల్లడించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి తక్కువ ధరకు భూములు కొన్నారని, భూముల ధరలు పడిపోతాయనే భయంతో ఉద్యమం చేయిస్తున్నారంటూ మం
అమరావతిలో భూ యాజమానుల వివరాలు సేకరిస్తున్న సిట్.. అజ్ఞాతంలోకి నేతలు
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దూకుడు పెంచింది. రాజధానిగా అమరావతి ప్రకటనకు ముందు భూములు కొన్నదెవరు..? ఎవరెవరు ఎంత మొత్తంలో ఎప్పుడు కొనుగోలు చేశారనే వివరాలను అతి రహస్యంగా సేకరిస్తోంది. దీంతో ఏ అధికారి ఎప్పు
అమరావతిలో భూముల కొనుగోలు : టీడీపీ నేత ఇంటికి నోటీసులు అంటించిన సీఐడీ
టీడీపీ నేత నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు అంటించారు. అమరావతిలో భూముల కొనుగోలుపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. టీడీపీ హయాంలో లక్ష్మీనారాయణ అల్లుడు శ్రీనివాసరావు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్గా ఉన్న�
ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్ దూకుడు : టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు
అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్పై సిట్ దర్యాప్తు చేపట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతల బంధువుల ఇళ్లలో సిట్ బృందం సోదాలు చేసింది.
రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై తొలి విచారణ..బినామీల ఇళ్లల్లో సోదాలు
రాజధాని పేరుతో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తొలి గురిపెట్టింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ ప్రత్యేకాధికారి, �
టీడీపీకి షాక్ : ఇద్దరు మాజీ మంత్రులపై సీఐడీ కేసులు
అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ విచారణ కలకలం రేపుతోంది. భూ కుంభకోణంపై ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ... టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రత్తిపాటి
అమరావతిలో షాకింగ్ : 797మంది తెల్ల రేషన్ కార్డుదారులు.. 761ఎకరాల భూములు కొనుగోలు
ఏపీ రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు నమోదు చేసింది. నిన్నటి సభలో భూ ఆక్రమణలపై సమగ్ర
ఇన్సైడర్ ట్రేడింగ్పై విచారణకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
అమరావతి భూసమీకరణలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్పై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్పై తీర్మానం ప్రవేశపెట్టారు హోంమంత్రి సుచరిత. చంద్రాబాబు నాయుడు పార్టీ, తెలుగు దేశం నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్కు పాల్సడ్డారంటూ వెల్లడి�