install

    Hijab Row Iran: మహిళలు బుర్ఖా వేసుకున్నారా లేదా అని తనిఖీ చేసేందుకు ఇరాన్ ఎంత పని చేసింది?

    April 9, 2023 / 11:36 AM IST

    సెప్టెంబరులో మోరల్ పోలీసింగులో భాగంగా హిజాబ్ ధరించలేదనే కారణంతో అరెస్టైన మిస్సా ఆమినీ అనే 22 ఏళ్ల కుర్దిష్ మహిళ పోలీసు కస్టడీలో మరణించింది. అప్పటి నుంచి ఇరాన్ మహిళలు తీవ్రంగా ఆందోళన చేస్తున్నారు. హిజాబ్ తొలగించి, జుట్టు కత్తిరించుకుని నిరస�

    Karnataka: పాఠశాలల్లో వీర సావర్కర్ చిత్రపటాలను ఏర్పాటు చేయనున్న బీజేపీ

    December 20, 2022 / 05:45 PM IST

    సావర్కర్ చిత్రపటం ఏర్పాటుపై అభ్యంతరం చెప్పొద్దంటూ కాంగ్రెస్ పేర్కొనడాన్ని సునీల్ స్వాగతించారు. 75 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ నేతలకు అవగాహన వచ్చిందని ఆయన అన్నారు. సరిహద్దు వివాదానికి సంబంధించి కన్నడ ప్రజల మనోభావాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్త�

    Aadhaar యాప్‌ యూజర్లకు ముఖ్య గమనిక.. వెంటనే డిలీట్ చేయండి..

    February 9, 2021 / 06:13 PM IST

    key alert regarding maadhaar app: ఎంఆధార్(maadhaar) యాప్ వాడుతున్న వారికి యూఐడీఏఐ(UIDAI) అలర్ట్ చేసింది. యాప్ సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించాలని భావించే వారు ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్‌ను డిలీట్ చేసి, లేటెస్ట్ వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని సూచించింది. కొత్త �

    ఎయిర్ పొల్యూషన్ కు చెక్…ఢిల్లీలో “స్మాగ్ టవర్”

    October 9, 2020 / 07:47 PM IST

    smog tower in delhi: రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విష‌యం తెలిసిందే. ఎయిర్ పొల్యూషన్ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు కేజ్రీ స‌ర్కార్ ఓ కొత్త ప్లాన్ వేసింది. క‌న్నాట్ ప్లేస్ ఏరియలో కొత్త‌గా స్మాగ్ ట‌వ‌ర్‌ను ఏర్పాటు చేయాల‌నుకు�

    మాస్క్ ఉంటేనే షాపు డోర్ తెరుచుకుంటుంది

    October 9, 2020 / 06:28 PM IST

    doors shut to customers not wearing masks: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా మాస్క్ లు ధరించాలంటూ ప్రభుత్వాలు మొత్తుకొని చెబుతున్నా ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోవడంలో లేదు. కరోనా విజృంభణ కొనసాగుతున్నా కూడా ఇంకా కొంతమంది మాస్క్ లు లేకుండానే రోడ్లపై తిరుగుతున్�

    ఆప్ నిర్ణయంతో చైల్డ్ పోర్నోగ్రఫీకి అవకాశం…ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

    February 25, 2020 / 02:16 PM IST

    ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వానికి మెట్టికాయలు వేయాలని, తరగతి గదుల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. క్లాస్ రూమ�

    దేశంలోనే ఎక్కువ సీసీటీవీ కెమెరాలున్న రాష్ట్రంగా తెలంగాణ

    February 5, 2020 / 08:04 PM IST

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి సీసీటీవి కెమెరాలు పోలీసింగ్‌లో ముఖ్యమైన భాగంగా మారాయి. నేరాలను నివారించడంలో మరియు గుర్తించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు సీసీటీవీ కెమెరాలు విస్తృతంగా ఉపయోగించడం వల్ల అత్యధిక సంఖ్యలో సిసిటివి కెమెరాలను

    డేంజరస్ యాప్ : మీ అకౌంట్ లో డబ్బు మాయం

    February 20, 2019 / 07:33 AM IST

    ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ని వాడుతున్నారా.. అయితే జాగ్రత్త.. హ్యాకర్లు మీ ఎలక్ట్రానిక్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, యుపిఐ ద్వారా ఖాతాని కొల్లగొట్టేస్తారు అని స్వయంగా రిజర్వ్

10TV Telugu News