Home » INSTALLED
Indian flag unveiled at UNSC : మన భారత జాతీయ పతాకానికి అత్యంత అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత మువ్వన్నెల జెండా ఆవిష్కృతమైంది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అరుదైన అంశం మన భారతీయులకు గర్వకారణంగా మరోసారి ఈ అంశాన్ని గుర్తు చేసు�
Maryam Nawaz ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చౌదరి షుగర్ మిల్స్ కేసులో మరియం జైలు శిక్ష అనుభవించిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల ఓ ఇంటర్వ్యూల�
చైనాలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య వేలకు చేరుకొంటోంది. చాల మంది ఆస్పత్రులో చికిత్స పొందుతున్నారు. వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలోని వూహ�
కొందరికి ఆహారం ఎక్కువై పారవేస్తుంటారు. మరికొందరికి కనీసం కడుపు నింపుకునేందుకు కూడా తిండి దొరకదు. పస్తులతోనే పడుకోవాల్సి ఉంటుంది. ఇలా వ్యర్థంగా పారవేసే ఆహారాన్ని పేదల కోసం అవసరమైనవారి కోసం అంటే ఆకలితో ఉన్నవారి కోసం అందించేందుకు ఒడిశాలో
భారత దేశంలోనే తొలిసారిగా గాలి నుంచి నీటిని తీసే పద్ధతిని ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గాలి నుండి నీటి తీయటం ఏమిటి అని చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాని ఇది సాధ్యమే అని సికింద్రాబాద్ రైల్వే అధికారులు చేసి చూపిం�
దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్న సమయంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5వేల 500DTC(ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్),క్లస్టర్ బస్సుల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం(డిసెంబర్-5,2019)కేజ�