-
Home » instead
instead
Groom Baraat On Donkey : గాడిదపై ఊరేగిన వరుడు
సాధారణంగా పెళ్లి బరాత్ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగుతాడు. కానీ దానికి భిన్నంగా ఓ పెళ్లి కుమారుడు గాడిదపై ఊరేగాడు. ఎందుకంటే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఏకంగా గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. ఫన్టాప్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పో�
Maharashtra Factory : వాడి పడేసిన మాస్కులతో పరుపులు..ఫ్యాకర్టీ నిర్వాకం..బట్టబయలు చేసిన పోలీసులు
కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి ఉపయోగించే మాస్క్ లతో పరుపులు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ గుట్టురట్టును చేశారు పోలీసులు.
షాకింగ్ : అత్యాచార నిందితుడి ఫొటో బదులు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫొటో…
Putin photo published rape accused : పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి. కానీ అత్యాచారం చేసిన నిందితుడి ఫొటో బదులుగా ఏకంగా ఓ దేశాధ్యక్షుడి ఫోటో ప్రచురించిన పొరపాటు మాత్రం చాలా విచారకరమనే చెప్పాలి. అటువంటి తప్పిదమే జరిగింది ఓ నేషనల్ పత్రిక చేసిన పొరపాటులో. ముంబయిలో ఓ న�
పాము కాటుకు కుక్క కాటు ఇంజక్షన్ ఇచ్చారు
dog bite injection instead the snake bite : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. పాల్వంచ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకం బయటపడింది. పాము కాటేసిందని ఆసుపత్రికి వెళ్తే అందుకు తగిన చికిత్స చేయకుండా కుక్క కాటుకు వాడే ఇంజక్షన్ను వేసారు. వివరాల్లోకి వెళిత�
పోలియో చుక్కలకు బదులు శానిటైజర్ వేసిన వైద్య సిబ్బంది..ఆస్పత్రిపాలైన 12 మంది చిన్నారులు
Maharashtra : 12 kids administered sanitiser drops instead of polio dose : మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం 12మంది చిన్నారుల ప్రాణాలమీదకు తెచ్చింది. పల్స్పోలియో కార్యక్రమంలో పోలియో చుక్కలకు బదులుగా వైద్య సిబ్బంది హ్యాండ్ శానిటైజర్ వేయడంతో 12 మంది చిన్నారు�
Jio బంపర్ ఆఫర్ : JioFi ఐదు నెలలు ఉచిత డేటా
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా Jio బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో నుంచి జియోకు ఫ్రీ కాల్స్, ఐదు నెలల పాటు ఉచిత డేటా అందివ్వనున్నట్లు ప్రకటించింది. ఈ సౌకర్యం పొందాలంటే..రూ. 1, 999 పెట్టి JioFi (జియో ఫై) కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అంతేగాకుండా..జ
కరోనా నెగెటివ్ రిపోర్టుకు బదులు పాజిటివ్ రిపోర్టు… వైద్య సిబ్బంది పొరపాటుకు నిండు ప్రాణం బలి
కరోనా రిపోర్టు విషయంలో జరిగిన పొరపాటు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంట్లో మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి 15 రోజుల పాటు తీవ్ర మానసిక సంక్షోభకు గురైంది. అందరూ ఉన్నా అమ్మకు అనాథలా అంత్యక్రియలు నిర్వహించే పరిస్థితి తలెత్తిందన్న బాధ వారిని
నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఇంటికి పంపిన అధికారులు
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో నిర్వాకం చేశారు. నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అధికారులు ఇంటికి పంపించారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటంతో అధికారులు తికమక