institutions

    Andhra Pradesh : అక్టోబర్ 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలు పునఃప్రారంభం

    September 14, 2021 / 11:31 AM IST

    కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అక్టోబరు 1 నుంచి ఉన్నత విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.

    కరోనా ఎఫెక్ట్ : ఏపీలో రేపటి నుంచి విద్యాసంస్థలు మూసివేత

    March 18, 2020 / 12:01 PM IST

    కరోనా వైరస్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేయనున్నారు.

    శ్రీలంక ఢిఫెన్స్ సెక్రటరీ రాజీనామా

    April 26, 2019 / 01:24 AM IST

    శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ ఆదివారం(ఏప్రిల్-21,2019) జరిగిన ఆత్మాహుతి పేలుళ్ల ఘటనకు బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం(ఏప్రిల్-25,2019)రాజీనామా చేశారు. నిఘా వర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ శ్రీలంక ప్రభ�

10TV Telugu News