Home » insurance money
అయితే సహజమరణం పొంది డబ్బు కూడా తీసుకున్నట్లు ఆన్ లైన్ లో చూపడంతో అతడు షాకయ్యాడు. పూర్తి విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేబర్ కార్యాలయంలో సదరు వ్యక్తి ఫిర్యాదు చేశారు.
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తాను చనిపోయినట్లు నాటకం ఆడాలనుకున్నాడో వ్యక్తి. తను చనిపోయినట్లు నమ్మించాలని స్నేహితులకు చెప్పాడు. కానీ, డబ్బుల కోసం నిజంగానే చంపేశారు ఆ స్నేహితులు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కిరాయి హంతకులతో హత్యలు చేయించుకోవడం పక్కకుబెడితే బతికి ఉండగానే కాళ్లు నరికేసుకున్నాడు.
YSR farmers insurance:రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన అన్నదాతలైకు అండగా.. వైఎస్ఆర్ పంటల బీమా కింద పరిహారాన్ని చెల్లించనుంది ప్రభుత్వం. 2020 ఖరీఫ్ సీజన్ పంటల బీమా డబ్బులను నేరుగా వారి అకౌంట్ల�
హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. కొవిడ్ ఉందని అడ్మిట్ అయితే.. అవసరం లేని టెస్టులన్నీ చేసి 4 లక్షల రూపాయల బిల్లు వేసి ఆ రోగి చేతిలో పెట్టింది. ఆ మొత్తాన్ని చెల్లించకపోతే బయటకు పంపించేది లేదంటూ ఆస్పత్రి సిబ్బంది స్టోర్ రూ
కాసుల కక్కుర్తితో మనిషి దిగజారిపోతున్నాడు. బంధాలు, అనుబంధాలు కూడా మర్చిపోతున్నాడు. డబ్బు కోసం దారుణాలకు ఒడిగడుతున్నాడు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా కడతేర్చేందుకు వెనుకాడటం లేదు. తాజాగా ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ కూతురు తన తండ్రినే అడ్డ�
10 killed for insurance money : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఇన్సూరెన్స్ మాఫియా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 10 మందిని ఇన్సూరెన్స్ డబ్బు కోసం హత్య చేసిన ముఠా మరికొంత మందిని టార్గెట్ చేసింది. అయితే తన బ్యాంక్ ఖాతా నుంచి అమౌంట్ �
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ కిరాతకుడు దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి తర్వాత తండ్రిని పొట్టనపెట్టుకున్నాడు. నల్గొండ జిల్లాలో గత నెలలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.