Home » Insurance
పీఎఫ్ ఖాతాకు సంబంధించి ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులు తక్షణమే ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలంది. లేకపోతే నామినీకి అందాల్సిన డబ్బులు అందవంటోంది.
CM KCR Nursing Students : నర్సింగ్ విద్యార్థులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వారికి స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రకటించారు. ఫస్టియర్ వారికి ప్రస్తుతం రూ.1500 లు ఇస్తారు. ఇకపై రూ.5వేలు ఇవ్వనున్నారు. సెకండియర్ విద్యార్థులకు ప్రస్తుతం రూ.1700 ఇస్తున్నారు. ఇకపై �
చేనేత కార్మికులకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రైతుబీమా తరహాలో త్వరలో చేనేత కార్మికులకూ ఓ పథకం తీసుకొస్తామని ప్రకటించారు.
ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకి దిగారు. అత్యవసర సేవలకు మాత్రమే హాజరవుతున్నారు.
Britain queen elizabeths housekeeping assistant job : పనిమనిషి కావలెను..నెల జీతం రూ. 18 లక్షలు. ఈ ప్రకటన చూస్తే ఇదేదో జోక్ అనో లేదా బోగస్ అనే అనుకుంటాం.కానీ నిజమే నిజంగా పనిమనిషి కావాలి. నెలకు రూ.18.5లక్షల జీతం ఇస్తాం..అనే ప్రకటించారు అంటే వారి రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అంబానీ, టాటా, బ
సెలవుల కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ వరకూ ఓకే కానీ, Insurance కోసం మరీ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడం కాస్త ఎక్కువే. పైగా అతడి నుంచి రూ.11లక్షలు లూటీ చేశారంటూ హైడ్రామా ఆడాడు. హర్యానాకు చెందిన వ్యాపారి తానే చనిపోయినట్లుగా క్రియేట్ చేసుకుని మూడు రోజ�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పీడిస్తోంది. కోట్ల మందిని తన బాధితులుగా మార్చుకుంది. లక్షల మందిని బలితీసుకుంది. చిన్న, పెద్ద..ధనిక, పేద.. అనే తేడా లేదు. కరోనా అందరిని కాటేస్తోంది. కరోనా మహమ్మారి వారియర్స్ ను కూడా వదలడం లేదు. తెలంగాణ రాష్ట�
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�
కరోనా వైరస్ సంక్రమణ భీమా పరిశ్రమ చిత్రాన్ని మారుస్తోంది. ఇప్పుడు సాధారణ భీమా మరియు ఆరోగ్య భీమా వ్యాపారం గణనీయంగా పెరిగిపోయింది. రెండూ భీమా వ్యాపారంలో అతిపెద్దవిగా అవతరించాయి. దేశీయ సాధారణ భీమా కంపెనీల ప్రీమియంలో ఆరోగ్య విభాగం వాటా 36 శాతాని
బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్లో ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు బడ్జెట్ 2020-21ను ప్రవేశపె�