Home » integrated collectorate building
మంచిర్యాల-అంతర్గామ్ మధ్య రూ.165 కోట్లతో గోదావరిపై బ్రడ్జి నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. హాజిపూర్ మం. పడ్తాన్ పల్లిలో రూ.90 కోట్లతో ఎత్తిపోతల పథకం పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.