-
Home » Intensity 4.8
Intensity 4.8
Earthquake In Chhattisgarh : ఛత్తీస్గఢ్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా నమోదు
October 14, 2022 / 09:31 AM IST
ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లాలో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం (అక్టోబర్14,2022) ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.