Home » Inter Students
పరీక్షలు జరుగుతాయా? లేదా?
తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులకు సర్వం సిద్ధం అయ్యింది. రేపటి(సెప్టెంబర్ 1,2020) నుంచే డిజిటల్ బోధన ప్రారంభం కానుంది. క్లాసుల నిర్వహణపై ఊరూరా దండోరా వేయిస్తున్నారు అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ బోధనను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకు
ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 16మంది చనిపోయారు. బుధవారం (ఏప్రిల్ 24,2019) మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇద్దరు ఆ
తెలంగాణలో ఇంటర్ పరిక్షలు దిద్దడంలో జరిగిన అవకతవకలపై హైకోర్టు సీరియస్ అయింది. ఇంటర్ పరీక్ష ఫలితాల వివాదంపై బాలల హక్కుల సంఘం వేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఫెయిలైన విద్యార్థుల పేపర్లను మళ్లీ కరెక్షన్ చేయాలని అభిప్రాయపడింది. అందు
తెలంగాణ ఇంటర్ అధికారుల నిర్లక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రిజల్ట్స్ చూస్తే సున్నా మార్కులు..రీ వాల్యుయేషన్ చేసుకుంటే 99 మార్కులు వచ్చాయి. ఇది మంచిర్యాల జిల్లాలో జరిగింది. పాస్ అయిన వారు కూడా ఫెయిల్ అయ్యారని.. పరీక్షలకు హాజరైనా ఫెయి�
‘ఇంటర్ పరీక్షల నిర్వాహణ..మూల్యాంకనం..ఫలితాల ప్రకటనలో పారదర్శకత..బాధ్యతతో..తప్పులు లేకుండా చేపట్టాం..విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి సమాచారం కోసమైనా బోర్డు అధికారిక వెబ్సైట్ను లే
ఏపీ ఇంటర్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ను ఇంటర్ బోర్డు కార్యదర్శి విజయలక్ష్మి వెల్లడించారు. ఎప్పటిలానే అమ్మాయిలే టాప్ లో నిలిచారు. ఇంటర్ సెకండియర్లో 75 శాతం అమ్మాయిలు…అబ�