కరోనా నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రీయ యూనివర్శిటీ విద్యార్థులు పరీక్షలు లేకుండానే పాస్ అయ్యారు. పరీక్షలు రాయకుండా పట్టాలు పొందనున్నారు. యూజీ, పీజీ చివరి ఏడాది విద్యార్థులకు యూనివర్సిటీ గ్రేడ్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో ఉన్నత చదువులు...
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటంతో.. టెన్త్ క్లాస్ పరీక్షలు నిర్వహించకుండా.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్