-
Home » internet services
internet services
రైల్వేస్టేషన్లలో ఫ్రీగా వై-ఫై సౌకర్యం.. ఇలా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్..!
Free Wi Fi RailWire : రైల్వైర్ అనే వై-ఫై ఇంటర్నెట్ సర్వీసు అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంది. 30 నిమిషాల ఉచిత వై-ఫై సర్వీసు తర్వాత కొద్దిపాటి ధరతో మరికొంత సమయం వాడుకోవచ్చు.
Manipur Violence: మణిపూర్లో 85 రోజుల తర్వాత ఇంటర్నెట్ మీద నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం.. కానీ కండిషన్స్ అప్లై
బ్రాడ్బ్యాండ్ మినహా ఇతర రకాల కనెక్షన్ల ద్వారా ఇంటర్నెట్ వాడుతున్నారని గుర్తిస్తే సర్వీస్ ప్రొవైడర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులో హెచ్చరించింది. యూజర్లు కచ్చితంగా విర్చువల్ ప్రైవేటు నెట్వర్క్ సాఫ్ట్వేర్�
Elon Musk : మాటంటే.. మాటే.. ఎలాన్ మస్క్ మాటిచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!
Elon Musk : ఆయన మాటే శాసనం.. ఒకసారి మాట ఇచ్చాడంటే మడమతిప్పడంతే.. ఆయనే ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్..
Satellite Based Internet: భారత్లో మరో ఇంటర్నెట్.. జియోకి పోటీ ఇస్తుందా?
భారతదేశంలో ఇంటర్నెట్ అంతకుముందు చాలా ఖరీదైనదిగా ఉండేది.
ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం..భద్రతా దళాల మోహరింపు..ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
Farmers’ protest in Delhi borders : ఢిల్లీ సరిహద్దులో రైతుల ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుంది. 67 రోజులుగా కొనసాగుతున్న ఉద్యమం మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు.. సిద్ధమవుతున్నారు అన్నదాతలు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు భారీగా చేరుకుంటున్నారు. సింఘు, ట�
దద్దరిల్లిన ఢిల్లీ.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
https://youtu.be/_RjTJ9PBxa4
అప్పటివరకు 3జీ, 4జీ సేవలు బంద్
నిఘా వర్గాలు నుంచి వచ్చిన రిపోర్ట్ల ప్రకారం 3జీ, 4జీ సేవలను ఫిబ్రవరి 24వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జమ్మూ కశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో హైస్పీడ్ 3 జి, 4 జి ఇంటర్నెట్ సేవలను నిషేధించినట్లు వెల్లడించింది. 2జీ ఇంటర్నెట్ సేవలు, 1400+ వైట్�
కార్గిల్ లో 145 రోజుల తర్వాత మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుధ్దరణ
జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుధ్దరించారు. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆరోజు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగ
ఆందోళనలు.. సీఎం ఆదేశాలు.. ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆపేశారు
పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు పెరిగిపోయిన క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ(27 డిసెంబర్ 2019) శుక్రవారం ముస్లింల ప్రార్థనలు చేసే సమయం కావడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్రవ్యాప్�
పుణ్యం కట్టుకున్నారు : పుల్వామాలో ఇంటర్నెట్ సెంటర్ ఓపెన్
జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా లో విద్యార్దుల కోసం ప్రభుత్వం ఇంటర్నెట్ సెంటర్ ను ప్రారంభించింది. పుల్వామ అదనపు డిప్యూటీ కమిషనర్ మొహద్ అష్రఫ్ హకక్ కార్యాలయంలో ఈ సౌకర్యం కల్పించారు.