Home » invest
అటు.. తెలంగాణలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ వారం ప్రారంభం నుంచి బుధవారం వరకు బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. గురువారం స్వల్పంగా పెరిగాయి. ఒమిక్రాన్ ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు
ఈ ఆర్థిక సంవత్సరానికి 6వ విడత సావరిన్ గోల్డ్ బాండ్ల(సార్వభౌమ పసిడి బాండ్లు) జారీ ప్రక్రియ మొదలైంది. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనడానికి ఇది మంచి అవకాశం అని నిపుణులు
Fiat Chrysler : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టగా.. వాటి సరసన ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా చేరనుంది. మేటి జీప్ కార్లకు సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటోమొ�
అమెరికా కేంద్రంగా నడుస్తున్న రెండు ప్రధాన కంపెనీలు అమెజాన్ మరియు వెరిజోన్ కమ్యూనికేషన్స్ భారతీయ టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియాలో 400 మిలియన్ డాలర్ల(సుమారు రూ .29,600 కోట్లు) వాటాను కొనుగోలు చేయబోతుంది. ఈ వార్త తరువాత, వోడాఫోన్ ఐడియా షేర్లు 10 శాతం ప�
రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాటికి ఆల్రెడీ రూ.57వేలు దాటేసింది బంగారం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిపోర్టుల ప్రకారం.. 16వ సారి కూడా పెరుగుతూనే ఉంది కానీ ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించడం లే�
భారత ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్…ఫ్లిప్కార్ట్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో పలు దఫాలుగా పెట్టుబడులు పెట్�
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.. గూగుల్, అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడిం
చాలా విషయాలు పెరుగుతుంటే కొన్ని మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. వ్యాపారంలో చేసుకునేందుకు సౌకర్యాలు, సులువైన వసతి ఏర్పాట్లు, మొక్కల పెంపకం, ఉత్పత్తి, నిర్మాణాలు పెరుగుతున్నాయి.
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఫుడ్ రిటైల్ పై దృష్టి సారించింది. కొత్త స్థానిక సంస్థ ఫ్లిప్కార్ట్ ఫార్మర్మార్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.