-
Home » invest
invest
Minister KTR Davos : మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన..తెలంగాణకు పెట్టుబడుల వరద
అటు.. తెలంగాణలో నూతనంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు స్టాడ్లర్ రైల్ ముందుకు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Gold Today Rates : బంగారంపై ఒమిక్రాన్ ప్రభావం.. ధరలు పెరిగే అవకాశం
ఈ వారం ప్రారంభం నుంచి బుధవారం వరకు బంగారం ధరలు స్థిరంగా కొనసాగగా.. గురువారం స్వల్పంగా పెరిగాయి. ఒమిక్రాన్ ప్రభావం బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు
Sovereign Gold Bond Series VI : ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ప్రయోజనాలు ఏంటి?
ఈ ఆర్థిక సంవత్సరానికి 6వ విడత సావరిన్ గోల్డ్ బాండ్ల(సార్వభౌమ పసిడి బాండ్లు) జారీ ప్రక్రియ మొదలైంది. మార్కెట్ ధర కన్నా తక్కువ రేటుకే బంగారం కొనడానికి ఇది మంచి అవకాశం అని నిపుణులు
హైదరాబాద్లో Fiat క్రిస్లర్ పెట్టుబడులు
Fiat Chrysler : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ లాంటి సంస్థలు పెట్టుబడులు పెట్టగా.. వాటి సరసన ఫియట్ క్రిస్లర్ సంస్థ కూడా చేరనుంది. మేటి జీప్ కార్లకు సంబంధించిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటోమొ�
వోడాఫోన్ ఐడియాలో 29వేల కోట్లకు పైగా వాటా కొనుగోలు చేస్తున్న అమెజాన్, వెరిజోన్
అమెరికా కేంద్రంగా నడుస్తున్న రెండు ప్రధాన కంపెనీలు అమెజాన్ మరియు వెరిజోన్ కమ్యూనికేషన్స్ భారతీయ టెలికాం కంపెనీ వోడాఫోన్ ఐడియాలో 400 మిలియన్ డాలర్ల(సుమారు రూ .29,600 కోట్లు) వాటాను కొనుగోలు చేయబోతుంది. ఈ వార్త తరువాత, వోడాఫోన్ ఐడియా షేర్లు 10 శాతం ప�
దీపావళి నాటికి బంగారం ధర రూ.70వేలకు వెళ్లే అవకాశాలు
రోజురోజుకూ పెరుగుతున్న బంగారం ధరలు.. మరింత పైకి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం నాటికి ఆల్రెడీ రూ.57వేలు దాటేసింది బంగారం. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిపోర్టుల ప్రకారం.. 16వ సారి కూడా పెరుగుతూనే ఉంది కానీ ధరల్లో ఎటువంటి తగ్గుదల కనిపించడం లే�
ఫ్లిప్కార్ట్లో మరో 9వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న వాల్ మార్ట్
భారత ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్…ఫ్లిప్కార్ట్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో పలు దఫాలుగా పెట్టుబడులు పెట్�
ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న గూగుల్!
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇండియాలో రూ.75వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయింది.. గూగుల్, అల్ఫాబెట్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో వెల్లడిం
భారత్లో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: మోడీ
చాలా విషయాలు పెరుగుతుంటే కొన్ని మాత్రం తగ్గుతూ వస్తున్నాయి. వ్యాపారంలో చేసుకునేందుకు సౌకర్యాలు, సులువైన వసతి ఏర్పాట్లు, మొక్కల పెంపకం, ఉత్పత్తి, నిర్మాణాలు పెరుగుతున్నాయి.
ఫుడ్ రిటైల్లో FLIPKART: రూ.2వేల కోట్ల పెట్టుబడులతో రంగంలోకి
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ భారతదేశంలో ఫుడ్ రిటైల్ పై దృష్టి సారించింది. కొత్త స్థానిక సంస్థ ఫ్లిప్కార్ట్ ఫార్మర్మార్ట్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.