Home » Invite
కాబోయే ముఖ్యమంత్రి విజయ్ అని అభిమానులు పోస్టర్లు అతికించడం తప్పుకాదని, రాజకీయాల్లో సినీ రంగ ప్రముఖులేకాక ఎవరైనా రావచ్చునని అన్నారు. రాజకీయ ప్రవేశం చేసిన తర్వాతే ఎవరికి ఎంత ప్రజా బలం ఉందో తెలుస్తుందని చెప్పారు.
ఉగ్రవాదం విభజిస్తుంది, కానీ పర్యాటకం అందరినీ కలుపుతుంది. నిజానికి, పర్యాటకం అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి, సామరస్యపూర్వకమైన సమాజాన్ని సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. UNWTO భాగస్వామ్యంతో G20 టూరిజం డ్యాష్బోర్డ్ అభివృద్ధి చేయడంపై సంతోషిస్త�
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 177 పోస్టులను భర్తీ �
మంత్రివర్గ మార్పులపై గవర్నర్ కు వివరించనున్నారు. ఈనెల 11న జరిగే కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారానికి గవర్నర్ ను ఆహ్వానించనున్నారు.
ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. టోక్యో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత అథ్లెట్లను ప్రత్యేక అతిథులుగా ఢిల్లీలోని ఎర్రకోటకు ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.
పార్లమెంట్ లో ప్రతిష్ఠంభణ నేపథ్యంలో విపక్ష పార్టీల నేతలతో కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.
ప్రధాని మోదీ తరచుగా జాతినుద్దేశించి చేసే ప్రసంగాలపై దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారన్న విషయం తెలిసిందే.
mamata benerjee శనివారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోల్కతాలో పర్యటించారు. ప్రధాని పశ్చిమబెంగాల్ పర్యటనలో ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికపై కనిపించారు. శనివారం స
రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ(ఫిబ్రవరి-24,2020)భారత్ కు విచ్చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌరవార్ధం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో విందు ఇవ్వనున్నారు. ఇప్పటికే
ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఆయన నివాసంలో ఇవాళ(ఫిబ్రవరి-20,2020) రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు కలిశారు ప్రధానిని కలిసిన వారిలో ట్రస్టు అధ్యక్షుడు నిత్య గోపాల్ దాస్ కూడా ఉన్నారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో గతేడాది నవంబర్ 9న సుప్ర�