invites

    Russia to invite Taliban : తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా యత్నాలు..అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు

    October 8, 2021 / 05:03 PM IST

    తాలిబన్లతో శాంతి ఒప్పందం కోసం రష్యా సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 20న మాస్కోలో సదస్సు నిర్వహించనుంది. ఈ సదస్సుకు తాలిబన్ల నేతలకు పిలవనుంది.

    G7కి రండి…మోడీకి బ్రిటన్ ఆహ్వానం

    January 17, 2021 / 03:23 PM IST

    UK Invites PM Modi For G7 ఈ ఏడాది జూన్‌లో బ్రిట‌న్‌లోని కార్న్‌వాల్ లో జ‌రిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజ‌రు కావాల్సిందిగా భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బ్రిటన్ ఆహ్వానం పలికింది. ప్ర‌పంచంలోని 7 ప్ర‌జాస్వామ్య ఆర్థిక వ్య‌వ‌స్థ‌లైన యూకే, జ‌ర్మ‌నీ, కెన‌డా, ఫ్రాన

    ఒత్తిడి తగ్గుతుంది: విద్యార్ధులను గొయ్యిలో పడుకోవాలన్న యూనివర్సిటీ

    November 11, 2019 / 05:27 AM IST

    సాధారణంగా ఒత్తిడిని పోగొట్టే చికిత్స విషయానికి వస్తే.. ప్రజలు చాలా రాకాల ట్రీట్మెంట్లను ఎంపిక చేసుకుంటారు. వాటిలో కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. అయితే ఒత్తిడి తగ్గించాడానికి సంభందించిన విషయం ఒకటి మీకు తెలిస్తే షాక్ �

    చర్చలకు సై : ఆర్టీసీ కార్మికులకు కేకే లేఖ

    October 14, 2019 / 09:45 AM IST

    సమ్మె విరమణకు ప్రభుత్వం..ఆర్టీసీ కార్మికుల మధ్య మళ్లీ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కార్మికులు చర్చలకు సిద్ధపడాలంటూ అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఎంపీ కేకే లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్ప�

    కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవం : మన్మోహన్‌కు పాక్ ఆహ్వానం

    September 30, 2019 / 11:32 AM IST

    కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాన మంత్రి మోడీని కాదని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌కు పాక్ ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ప్రాముఖ్య�

    ఆప్ – కాంగ్రెస్ కూటమి ? : కేజ్రీవాల్‌కు షీలా లంచ్ ఆఫర్

    May 12, 2019 / 10:17 AM IST

    ఆమ్‌ ఆద్మీ..కాంగ్రెస్‌తో కూటమిగా ఏర్పాటు కానుందా..కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ మధ్య నడిచిన ట్వీట్ల వరసే ఇందుకు బలం చేకూర్చుతోంది. 6వ దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఇక ముఖామఖీ మరోసారి చర్చలకు కూర్చునే అవకాశాలు

    వెడ్డింగ్ కార్డ్ ప్రచారం…పెళ్లికి వచ్చే ముందు మోడీకి ఓటెయ్యండి

    March 17, 2019 / 11:30 AM IST

     మోడీపై ఉన్న అభిమానాన్ని కాస్త భిన్నంగా చూపించాలనుకుని ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఓ వ్యక్తి ఈసీకి దొరికిపోయాడు. చివరకు ఎన్నికల సంఘానికి క్షమాపణలు చెప్పాడు.ఉత్తరాఖాండ్ లో ఈ ఘటన జరిగింది. ఉత్తరాఖాండ్ కు చెందిన జగదీశ్‌ చంద్ర జోషి అనే వ్యక్తి �

10TV Telugu News