Home » IPL revenue
ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక బోర్డుగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి పేరుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది. 2022 ఎడిషన్ కు ముందే ఈ ఏడాది రానున్న రెవెన్యూ 1000 కోట్ల మార్కును దాటేస్తుందని చెబుతున్నారు బీసీసీఐ సెక్రటరీ జై షా.