Home » IPL
ఎబోలా, సార్స్, స్వైన్ ఫ్లూ… ఇలా ఎన్ని వైరస్లు వచ్చినా తట్టుకుని నిలబడిన మానవాళి కరోనా దెబ్బకు అతలాకుతలం అవుతుంది. ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మన ఇండియాను పట్టుకుంది. ఇప్పటికే నాలుగొందలకు పైగా అనుమానితులు.. �
ఐపీఎల్ 2020 చాంపియన్స్కు ఇచ్చే ప్రైజ్ మనీలో బీసీసీఐ కాస్ట్ కటింగ్ అంటూ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 2019 టోర్నీతో పోల్చి చూస్తే సగానికి తగ్గించేశారు. ఈ మేరకు ఎనిమిది ఫ్రాంచైజీలకు సర్కూలర్ పంపారు. గతేడాది గెలిచిన జట్టుకు రూ.20కోట్ల ప్రైజ్ మనీని �
కొన్నేళ్ల క్రితం హిట్లర్లా రెచ్చిపోయిన.. IPLలో కోట్లు పలికిన మాజీ క్రికెటర్ ల్యూక్ పోమర్బాచ్ సైకిల్ దొంగగా మారాడు. ఆస్ట్రేలియా మీడియా కథనం ప్రకారం.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరులకు ప్రాతినిధ్యం వహించిన ల్యూక్.. వ్యసనాలక�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 ప్రారంభ తేదీల్లో ఎటువంటి మార్పులు లేకుండానే పూర్తి షెడ్యూల్ ప్రకటించింది బీసీసీఐ. ఐసీసీ హై పవర్ కమిటీ మీటింగ్ కారణంగా విదేశీ ఆటగాళ్లు టోర్నీకి రావడం ఆలస్యమవుతుందని ఊహాగానాలు వినిపించాయి. వాటన్నిటినీ �
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ నయా లోగో చూసి థ్రిల్కు గురయ్యాడట. ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశీవాలీ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ కు ముందు ఆర్సీబీ కొత్త హంగులతో సిద్ధమవుతోంది. ఇన్నేళ్ల కలలను ఈ సీజన్ లో
వందల రూమర్లు.. వేల అనుమానాలు ధోనీ మళ్లీ మ్యాచ్కు వస్తాడా అనే సందేహాలు పటాపంచలు చేస్తూ ధోనీ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడని చెన్నై సూపర్ కింగ్స్ యజమానికి శ్రీనివాసన్ తెలిపాడు. ఈ సంవత్సరమే కాదు 2021లోనూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా ధోన�
భారీ అంచనాలతో ఆరంభమైన ఐపీఎల్ వేలం వేడుకగా ముగిసింది. స్టార్ క్రికెటర్లతో పాటు తొలిసారి ట్రోఫీలో ఆడనున్న ప్లేయర్లు సైతం కోట్ల ధర పలికారు. కోల్కతాలో గురువారం జరిగిన ఈ వేలం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. కొందరి ప్లేయర్లపై కనక వర్షం కురియగా.. మరిక
ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020వేలంలో అద్భుతాలు జరిగాయి. అనుభవం పక్కుబెట్టి టాలెంట్కు ప్రాధాన్యతనిచ్చే ఐపీఎల్ వేలం మరోసారి సత్తా ఉన్న ప్లేయర్లను టాప్లో నిలబెట్టింది. అన్ క్యాప్డ్ ప్లేయర్లు కనీస ధర కంటే రెట్టింపు ధరకు కొనుగోలు అవగా వే�
ఐపీఎల్ 2020 సీజన్ క్రికెటర్ల వేలంలో విదేశీ క్రికెటర్లు భారీ ధర పలికారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆసీస్ బౌలర్ పాట్ కమిన్స్ రికార్డ్ ధరకు
IPL 2020 వేలానికి సర్వం సిద్ధమైంది. కోల్కతా వేదికగా జరగనున్న ఈ వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు ఖాళీ స్లాట్లను భర్తీ చేసుకునేందుకు రెడీ అయ్యాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అధికంగా రూ.42.70కోట్లతో 9స్లాట్లు ఖాళీ ఉంచుకుని బరిలోకి దిగుతుంది. అత్యల్పంగా 13.05కోట్ల�