Home » IPL
అనతి కాలంలోనే అదృష్టం వచ్చేయాలి. కోట్ల రూపాయలలో సంపద గెలుచుకోవాలనే ఉద్దేశ్యంతో ఐపీఎల్ బెట్టింగ్లు నిర్వహించి భారీగా నష్టపోయాడు. అక్కడితో ఆగక 25కేజీల బంగారం దొంగిలించి మరో తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నిందితులు రాజస్థాన్లో�
అంబటి రాయుడు రిటైర్ అయిపోతానంటూ బీసీసీఐకు లేఖ రాశాడు. జులై నెలలో ఈ విషయం పెద్ద దుమారం లేపినప్పటికీ బీసీసీఐ వార్తలను ఖండించకపోగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఇటీవల అంబటి రాయుడు స్పోర్ట్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని మాటలను వెనక్కి తీసుకు
భారీ అంచనాలతో ఐపీఎల్-2019లోకి ఎంట్రీ ఇచ్చి పేలవమైన ప్రదర్శనతో లీగ్ దశలోనే బయటకు వచ్చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ జట్టుకు కెప్టెన్గా ఉండగా.. సీజన్లో కేవలం ఐదు మ్యాచుల్లో మాత్రం నెగ్గి.. పాయింట్�
ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన అబీర్ చందాను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 2 ల్యాప్ టాప్ లు, 4 సెల్ ఫోన్లు, 7 లక్షల నగదు స్వాధీనం చేసుక
మహిళల టీ20 చాలెంజ్ తొలి సీజన్ విజేతగా సూపర్ నోవాస్ నిలిచింది. చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో 4 వికెట్ల తేడాతో వెలాసిటీపై విజయం సాధించింది. లీగ్ మ్యాచ్ లో మిథాలీ జట్టును ఓడించి ఫైనల్ కు అర్హత సాధించిన సూపర్ నోవాస్ మరోసారి వెలాసిటీ�
మహేంద్ర సింగ్ ధోనీ వారసుడంటూ ఇప్పటికే ముద్ర వేయించుకున్న రిషబ్ పంత్ ఆ స్థాయిని అందుకోవడానికి ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు. ఇక ఆఖరి సీజన్లో ధోనీ నుంచి మెలకువలు నేర్చుకున్న పంత్ తన ఆటలో వాటిని ప్రదర్శించినట్లు పలుమార్లు మీడియా వేదిక�
వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్లో విజయం సాధించి ఐపీఎల్లో 8వ సారి ఫైనల్కు చేరింది సూపర్ కింగ్స్. డిల్లీ క్యాపిటల్స్పై 6వికెట్ల తేడాతో గెలుపొందింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఐపీఎల్లో 150వికెట్లు తీసిన నాల్గో బౌలర్గా రికార్డులకెక్కాడు. వైజాగ్ వేదికగా జరిగిన క్వాలిఫయర్ 2మ్యాచ్లో ఢిల్లీ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 16వ ఓవర్లో రూథర్�
ఢిల్లీ పోరాటం ఫలించింది. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని సాధించేందుకు పృథ్వీ… పంత్ మెరుపులు కురిపించారు. ఓపెనర్ షా (56; 38 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) శుభారంభాన్ని నమోదు చేయడంతో చేధన సులు�
విశాఖలో ఐపీఎల్ బ్లాక్ టికెట్ల కలకలం రేగింది. భారీగా టికెట్లు బ్లాక్ చేసి ఎక్కువ రేట్ కు అమ్ముతున్నట్లు గుర్తించారు. బ్లాక్ టికెట్లు అమ్ముతున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 109 టికెట్లు, రూ.40 వేలు నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకు