IPL

    IPL 2020: వేలంలో 332 మందితో పాటు ఫించ్, మ్యాక్స్‌వెల్‌

    December 12, 2019 / 03:49 PM IST

    73 ఖాళీ స్థానాలకు వేలం జరుగుతుంది. ఎప్పటిలాగే స్టార్‌ ఆటగాళ్లైన మిచెల్‌ స్టార్క్‌, జో రూట్‌ లాంటి ప్లేయర్ లు లీగ్‌కు దూరం కానున్నారు.

    ఐపీఎల్ అయితేనే ధోనీ వస్తాడు: రవిశాస్త్రి

    December 11, 2019 / 01:45 AM IST

    ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు అంతుచిక్కడం లేదు. తోచిన మాదిరి చెప్తుండటంతో సీనియర్లు మండిపడుతున్నారు. ఇటీవల ధోనీ ఐపీఎల్ వరకూ టీమిండియాకు దూరంగా ఉంటాడని అతను బ్రేక్ తీసుకుంటున్నాడని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించాడు. మిగతా వాళ్లు

    ఐపీఎల్ వేలం కోసం పేర్లు నమోదు.. స్టార్క్ మళ్లీ దూరం

    December 3, 2019 / 01:44 AM IST

    ఐపీఎల్‌–2020 కోసం జరిగే వేలంలో సత్తా చాటేందుకు 971 మంది క్రికెటర్లు ముందుకు వచ్చారు. నవంబర్‌ 30 చివరి తేదీ కావడంతో వీరంతా పేర్లను నమోదు చేసుకున్నారు. లిస్టులో 713 మంది భారత క్రికెటర్లు కాగా, 258 మంది విదేశీయులు. 19 మంది జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి�

    ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న యువీ!

    November 19, 2019 / 10:33 AM IST

    టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఆధ్వర్యంలో టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఆ తర్వాత విదేశాల్లో జరిగే దేశీవాలీ లీగ్ లు ఆడేందుకే ఆసక్తి చూ

    ముంబై ఇండియన్స్ నుంచి స్టార్ క్రికెటర్ ఔట్

    November 17, 2019 / 06:32 AM IST

    ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డులు నెలకొల్పాడు సిక్సర్ల వీరుడు. కానీ, 2018వేలం నుంచి ఏటా కొనుగోలు చేసేందుకు ప్రతి ఫ్రాంచైజీ అనాసక్తిగానే కనిపిస్తుంది. గతేడాది వేలంలో కనీస ధరకే రూ.కోటికి కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ సైతం మర�

    IPL 2020: సీఎస్కే విడిచిపెట్టిన ఐదుగురు ప్లేయర్లు వీరే

    November 16, 2019 / 07:47 AM IST

    డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ నాల్గోసారి టైటిల్ దక్కించుకుని రికార్డు సృష్టించింది. అంతేకాకుండా శుక్రవారం 12మంది ప్లేయర్లను ఐపీఎల్ వేలానికి విడిచిపెడుతూ సంచలన ప్రకటన చేసింది. డిసెంబరులో కోల్ కతా వేదికగా జరిగే 2020 ఐపీఎల్ వేలంలో ముంబ

    IPL 2020: రాజస్థాన్‌ను వీడనున్న రాయల్స్.. కారణమిదే

    November 8, 2019 / 07:03 AM IST

    ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020నాటికి రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డను వీడనుంది. బేస్ ప్లేస్ ను రాజస్థాన్ రాష్ట్రం నుంచి బయటకు అస్సాం రాష్ట్రానికి తరలించనుంది. అస్సాంలోని గౌహతి సొంతమైదానంలా పరిగణించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేర గౌహతిలో�

    తప్పించారా: ఢిల్లీ క్యాపిటల్స్‌కు రవిచంద్రన్ అశ్విన్

    November 7, 2019 / 07:22 AM IST

    టీమిండియా వెటరన్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా 2018, 2019సీజన్లలో వ్యవహరించిన రవిచంద్రన్ అశ్విన్ జట్టు మారనున్నాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లనున్నాడు. కొద్ది నెలలుగా జరుగుతున్న చర్చలు ఫలించడంతో ఢి�

    IPL 2020: రాజస్థాన్ రాయల్స్ కు ఆస్ట్రేలియా కోచ్

    October 21, 2019 / 08:03 AM IST

    అంతర్జాతీయ క్రికెట్ తో పాటు సమంగా ఆదరణ దక్కించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ ఏర్పాట్లు మొదలైపోయాయి. ఈ క్రమంలో ఇప్పటికే లీగ్ లో ఆడనున్న ఎనిమిది ఫ్రాంచైజీల్లో కీలక మార్పులు జరిగాయి. ఇందులో భాగంగానే రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ ను మార్చ

    బీసీసీఐ సెక్రటరీగా అమిత్ షా కొడుకు

    October 14, 2019 / 06:09 AM IST

    బీజేపీ చీఫ్,కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ సెక్రటరీ పదవికి ఎంపిక అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక,కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు అరుణ్ దుమాల్ బీసీసీఐ ట్రెజరర్ గా ఎంపిక అయినట్లు బీసీసీఐ ఉన్న�

10TV Telugu News