Home » IPL
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్గా ఎంఎస్ ధోని ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. తన ప్రయాణాన్ని ప్రత్యేకంగా చరిత్ర పుస్తకాలలో లిఖించుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాక ఆయన అభిమానులు కాస్త నిరుత్స�
కోట్ల మంది భారతీయుల ఆశలను నెరవేర్చి టీమిండియాకు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అత్యంత విజయవంతమైన సారథి మహీ షెడ్యూల్ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ-20 వర
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సే ఈ సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్లో సత్తా చూపేందుకు సీఎస్కే సిద్ధమైందని అంటున్నాడు. ఈ సారి టోర్నీలో ధోనీ నెం.4లో బ్యాటింగ్ కు వ�
కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐకి అనుమతి వచ్చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ను యూఏఈలో ఆడేందుకు ఆమోదం తెలిపినట్లు ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం ప్రకటించారు. సెప్టెంబర్ 19నుంచి నవంబరు 10వరకూ మూడు సిటీలు షార్జా, అబు దాబి, దుబాయ్ ల�
కరోనావైరస్ కారణంగా పని చేసే మార్గాలు మారుతున్నాయి. ఈ క్రమంలో ఆట తీరు కూడా మారుతోంది. రాబోవు కాలంలో ఇంకా పెద్ద మార్పులను చూసేందుకు సిద్ధం అవుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ 2020) బ్రాడ్కాస్టర్లు ఇటీవల ఎగ్జిబిషన్ మ్యాచ్�
ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వాయిదా వేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించే మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు
రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి29న ప్రారంభమవ్వాల్సిన IPL 13వ సీజన్ను లాక్డౌన్ కారణంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. BCCI ఆధ్వర్యంలో ప�
వ్యాపారస్తులు తమ వస్తువులు అమ్ముకోటానికి వివిధ ప్రచారాలునిర్వహిస్తుంటారు. ఇక సండే మార్కెట్ లో వాళ్లైతే చెప్పక్కర్లేదు…మాటల గారడీతో వినియోగ దారులను ఆకర్షించి అమ్మకాలు జరుపుతుంటారు. ఇంకోందరు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేసి మార్కెట్ కు వచ్�
ఎట్టకేలకు ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఓ నిర్ణయానికి వచ్చింది. కరోనా కారణంగా 2020 ఐపీఎల్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ముగిసేలోగా
ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న ఒకే ఒక్క మాట కరోనా వైరస్. ఇప్పటివరకు 110దేశాలకు పాకి 4వేల500మంది ప్రాణాలు తీసిన ఈ వైరస్ ను మహమ్మారి ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా కరోనా కేసులు సంఖ్య నెమ్మదిగా పెర