Home » Ippatam Incident
ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవ్వడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
వైసీపీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను అన్నింటికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చా. వైసీపీ ఉడత బెదిరింపులకు నేను భయపడను. వైసీపీ నేతలకు సంస్కారం పని చేయదు. మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అంటారు. మీరు నాయకుల
గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకుగురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారికి ఆర్థికంగానూ చేయూతనందించేందుకు నిర్ణయించారు.
బుద్ధి ఉందా.. మేం ఏమైనా గూండాలమా..?: పవన్