Home » Ishan Kishan
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఫిబ్రవరి 1న మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు జరుగ్గా 1-1 విజయంతో రెండు టీంలు సమఉజ్జీలుగా ఉన్నాయి. బుధవారం జ�
న్యూజిలాండ్తో జరిగే వన్డే, టీ20 సిరీస్లకు, ఆస్ట్రేలియాతో ఫిబ్రవరిలో జరిగే టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్లకు బీసీసీఐ జట్లను ప్రకటించింది. టీ20లో పృథ్వీషాకు చోటు దక్కగా, టెస్టుల్లోకి సూర్యకుమార్, ఇషాన్ కిషన్లు ఎంట్రీ ఇవ్వనున్
టాప్ ఆర్డర్ లో ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం మంచి విషయమే. టీమిండియాలో ఎడమచేతి బ్యాటర్లు (ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్) గత ఏడాది కాలంలో చాలా పరుగులు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కుడి చేతి బ్యాటర్ల సామర్థ్యంకూడా మనకు తెలుసు. ప్రస్తుతానికి ఓపెని
బౌలింగ్ విభాగంలో టాప్ -10 లో ఒక్కరూ టీమిండియా నుంచి లేకపోవడం గమనార్హం. హార్ధిక్ పాండ్య పది స్థానాలను మెరుగుపర్చుకొని 76వ ర్యాంకు అందుకున్నాడు. అగ్రస్థానంలో శ్రీలంక బౌలర్ హసరంగ నిలిచాడు. భారత్ నుంచి భువనేశ్వర్ కుమార్ మాత్రమే 11వ ర్యాంక్లో కొనస�
‘‘మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే నేను ఔట్ అయ్యాను. లేదంటే 300 పరుగులు చేసేవాడిని’’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకాలు చేయగా, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కో ద్విశతకం చొప్పున చేశారు. అటువంటి లెజెండ్ల స�
126 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. 85 బంతుల్లో తొలి సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మరో 41 బంతుల్లోనే శతకం పూర్తిచేసి డబుల్ సెంచరీ (200) పూర్తిచేశాడు.
ఇషాన్ కిషన్ ఆడిన తీరుపై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది. అలాగే, కొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టీమిండియా మొదటి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ ను కోల్పోయింది. ఆ రెండు వన్డేల్లో టీమిండియా బ్యాట్స్ మెన్ అంతగ�
ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200) డబుల్ సెంచరీ సాధించాడు.
ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ శనివారం ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషాన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆల్రౌండర్, కెప్టెన్ హార్దిక్ పాండ్య 31 పరుగులతో రాణించాడు.