Home » Ishan Kishan
మొదటి టెస్టులో వెస్టిండీస్ పై ఘన విజయంతో భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-2025 సైకిల్ను ఘనంగా ఆరంభించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.
డిక్లేర్ ప్రకటించడానికి ముందు ఇషాంత్ కిషన్ క్రీజులో ఉన్నాడు.
భారత్, వెస్టిండీస్ మొదటి టెస్టుకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్వైట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు
టీమ్ ఇండియా ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే.
క్రికెట్ ప్రేమికుల అందరి దృష్టి ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పైనే ఉంది. మరో రెండు రోజుల్లో మ్యాచ్ అనగా టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మరో మూడు రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది. ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు లండన్కు చేరుకుని తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) ముందు టీమ్ఇండియా(Team India)కు ఓ శుభవార్త అందింది. అదే సమయంలో మరో ఆటగాడు గాయపడడం ఆందోళన కలిగిస్తోంది.
ఐపీఎల్ 2023 సీజన్లో ఇషాన్ కిషన్ ముంబై జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్గా రోహిత్ భారీ స్కోర్ సాధించలేక పోయినా.. మరో ఓపెనర్గా బరిలోకి దిగుతున్న ఇషాన్ తొలి ఓవర్లలో పరుగులు రాబడుతూ వచ్చాడు.
IPL 2023 MI VS LSG : 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది. దాంతో పరాజయం పాలైంది.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఐపీఎల్లో గాయపడడంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో యువ ఆటగాడిని బీసీసీఐ తీసుకుంది.