Home » isolation centres
రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల్లో గత కొద్ది రోజులుగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్నరంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్
భాగ్యనగరంలో కోవిడ్తో ఇబ్బందులు పడుతున్న పేదలకు బల్దియా గుడ్న్యూస్ చెప్పింది. హోం ఐసోలేషన్ సౌకర్యం లేనివారి కోసం సిటీ వ్యాప్తంగా ఉచిత ఐసోలేషన్ సెంటర్లను ప్రారంభిస్తోంది.
దేశంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) దేశంలోని వివిధ నగరాల్లోని తన క్యాంపస్లలో 11 ఐసోలేషన్ లేదా క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించింది. ముంబై, ఇండోర్, నాగ్పూర్ వంటి నగరాల్లో ఈ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. �
నగరంలోని పది హాస్పిటళ్లను COVID-19 ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేశారు. మహారాష్ట్రలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు 47కు చేరాయి. ఈ మేరకు ముంబై నగరంలోని 10ప్రైవేట్ హాస్పిటళ్లను ఐసోలేషన్ హాస్పిటళ్లుగా మార్చేశారు. జాస్లోక్, హెచ్ఎన్ రిలయన్�
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి ఇతర దేశాలకు పాకింది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న చైనాలో ఇప్పటివరకూ 200 మంది వరకు మృతిచెందారు. వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో చిక్కుకుపోయిన