Home » Israeli Embassy
నవంబరు 26వతేదీ ముంబయి నగరంపై పాకిస్థాన్ దేశానికి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసి 15 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. 26/11 ముంబయి దాడుల 15వ వార్షికోత్సవం జరుపుకోనున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ పాక్ లష్కరే తోయిబాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది...